India

న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ లతో సిరీస్ : జట్లను ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్‌ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకోసం జట్టును బీసీసీఐ ప్రకటి

Read More

వల్లభభాయి పటేల్‌ ఒక కర్మయోగి : అమిత్ షా

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభభాయి పటేల్‌ దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉండేవి కావని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్

Read More

మోర్బీ బ్రిడ్జ్ ఘటనపై ఖర్గే దిగ్భ్రాంతి

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టాన్న

Read More

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి : రేపు  ఘటనాస్థలానికి ప్రధాని మోడీ

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రేపు ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో క

Read More

శరద్ పవార్ కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.  మ

Read More

ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది : మమతా బెనర్జీ

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ పాలన ఇలాగే సాగితే.. రాష్ట్ర

Read More

ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాల్లో భారత్​ టాప్

2017 , ఫిబ్రవరి 15న పీఎస్​ఎల్​వీ–సి37 ద్వారా రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఇన్ని ఉపగ్రహాలను ఒకేసా

Read More

 టీ20 వరల్డ్​ కప్​లో నేడు సౌతాఫ్రికాతో ఇండియా కీలక పోరు

పెర్త్‌‌‌‌ : ఓవైపు ప్రపంచ క్రికెట్‌‌ను శాసిస్తున్న బ్యాటర్లు.. మరోవైపు పేస్‌‌ బౌలింగ్‌‌ను తమ అడ్రెస్

Read More

తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కేజ్రివాల్ కొత్త నాటకం : అనురాగ్ ఠాకూర్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కరెన్సీ నోట్లు అంశాన్ని లేవనెత్తారని  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించార

Read More

ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం.. నేడు ఆవిష్కరణ

రాజస్థాన్​లోని రాజ్ సమంద్ జిల్లా నాథ్ద్వారా టౌన్​లో నిర్మించిన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని ఈ రోజు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించనున్నారు.

Read More

ప్రతిపక్ష నేతలకు భద్రతను తొలగించిన మహా సర్కార్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కూటమికి చెందిన 25 మంది కీలక నేతలకు భద్రతను

Read More

ఏ దేశ భవిష్యత్​ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉంది : పీయుష్​ గోయల్

న్యూఢిల్లీ: ఏ దేశ భవిష్యత్​ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉందని కేంద్ర వాణిజ్య, ఆహారభద్రతలశాఖల మంత్రి పీయుష్​ గోయల్​ అన్నారు. అన్ని రంగాల ఎ

Read More

మోడీ దేశభక్తుడంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. ‘&l

Read More