V6 News

India

వరుసగా నాలుగో రోజు పెట్రో ధరలు పెరిగాయ్​

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. ఇరాన్ టాప్ జనరల్‌‌ను అమెరికా చంపిన తర్వాత గ్లోబల్‌‌గా పెరుగుతూ వస్తోన్న క్రూడాయిల్ ధరల

Read More

సరుకుల్​ వాళ్లకు.. ఆయిల్​ మనకు

ట్రేడ్​ లావాదేవీలన్నీ అమెరికన్​ డాలర్​తోనే జరుగుతుంటాయి. మన దేశం మాత్రం ఫారిన్​ ఎక్స్​చేంజీని బయటకు తీయకుండా రూపాయలతో ఇరాన్​ నుంచి ఆయిల్​ కొనుక్కుంటోం

Read More

బండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినయ్‌‌: నిరుటి కంటే 49,146 ఎక్కువ

కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 49,146 ఎక్కువ వెహికల్స్​రిజిస్టర్‌‌ అయ్యాయి. డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లు తీసుకున్నోళ్లు కూడా బాగానే పెరిగారు. 20

Read More

ఇండియా-శ్రీలంక తొలి టీ20కి బ్రేక్

న్యూఇయర్ ను  పొట్టి క్రికెట్ తో స్టార్ట్  చేసింది ఇండియా. శ్రీలంకతో గువహాటిలో జరుగుతున్న తొలి టీ20 లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది . అయితే వర్షం కారణ

Read More

అమెరికా చేసిన పనికి ఇండియాకు ఇబ్బంది

పశ్చిమాసియాలో తమలో తాము తగువులాడుకునే దేశాలు ఇండియాతో స్నేహంగానే ఉంటాయి. ఇరాన్​ మన దేశానికి ఆయిల్​ సరఫరాలో చాలా సాయపడుతుంది. అమెరికా ఆంక్షలనుసైతం ఎదిర

Read More

బోణీ కొట్టేదెవరో : నేడు ఇండియా, శ్రీలంక మధ్య తొలి టీ20

నేడు గౌహతిలో ఇండియా‌‌‌‌–శ్రీలంక మధ్య తొలి టీ20. ఫేవరెట్​గా విరాట్​ సేన. బరిలోకి దిగనున్న బుమ్రా, ధవన్. సీఏఏ ఆందోళనల నేపథ్యంలో  పటిష్ట భద్రత. కొత్త ఏ

Read More

పాకిస్థాన్, అఫ్ఘాన్‌ల వల్ల పోలియో ముప్పు

ప్రపంచం నుంచి పోలియో వ్యాధిని పారదోలాలన్న లక్ష్యానికి పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు ముప్పుగా మారుతున్నాయని ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇటీవలే యూ

Read More

‘టిక్ టాక్’ పై నిఘా పెంచిన భారత్…

టిక్ టాక్ పై నిఘాను పెంచింది భారత్. ప్రపంచ దేశాలకంటే మన దేశమే టిక్ టాక్ యూజర్లపై ఓ కన్నేసి ఉంచింది.  దీంతో పాటు.. వినియోగదారుల సమాచారం ఇవ్వాలంటూ ‘టిక్

Read More

ఇరాన్‌ గగనతలాన్నిఉపయోగించొద్దు: భారత్

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడులు చేసింది. తీవ్ర ప్రతీకార దాడి తప్పదని ఇరాక్, ఇరాన్ ప్రకటన చేసినా లెక్కచేయ

Read More

దేశాన్ని మతం పేరుతో అసదుద్దీన్ ఓవైసీ విభజిస్తున్నారు

దేశాన్ని మతం పేరుతో విభజించాలనేదే MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నమని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్. ఒవైసీ ప్రయత్నాలకు కాం

Read More

మోడీ భారత్ కు ప్రధానా? లేక పాక్ కు రాయబారా?

ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోడీ పాకిస్థాన్ రాయబారిలా పదే పదే పాక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్ని

Read More

ఇల్లు అమ్మి అకాడమీ కట్టా

నాలుగేళ్లుగా ప్రభుత్వ సాయం కోరుతున్నా స్పందన లేదు ఈ నెల చివర్లో అకాడమీ ప్రారంభం: గుత్తా జ్వాల అకాడమీ వెబ్‌ సైట్‌ లాంచ్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద

Read More

17న అంతరిక్షంలోకి జిశాట్-30: శివన్

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మరో ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతోంది. భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-30ని ఈ నెల 17న ఫ్రెంచ్‌

Read More