V6 News

India

ఇంటర్నెట్ యూజర్లలో ఢిల్లీ టాప్

మన దేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందో తెలుసా? రాజధాని ఢిల్లీ నగరమేనంట. ఢిల్లీ  మొత్తం జనాభాలో 69 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారంట. ఇక

Read More

మాట మార్చిన పాక్: కర్తార్ పూర్ దర్శించాలంటే టికెట్ కొనాల్సిందే

కర్తార్ పూర్  కారిడార్ ను శనివారం ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రారంభించనున్నారు. అయితే.. యాత్రికులకు  పాస్ పోర్టు  ఉండాల్సిందే  అన్న  పాక్ అధికారుల  మాట

Read More

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ

న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆద్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని పాకిస్తాన్ ఆహ్వానించింది. మతపరమైన పర్యటనలను ప్రోత్సహ

Read More

సిరీస్ కైవసం: అమ్మాయిలు అదరగొట్టారు

నార్త్‌ సౌండ్‌: ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌స్ ను 2-1తేడాతో సొంతం

Read More

కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం: నాస్కామ్

మన దేశంలో యూనికార్న్‌‌ల సంఖ్యను 2025 నాటికి 95–105 కి చేర్చాలని నాస్కామ్‌‌ టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఈ యూనికార్న్‌‌ల వ్యాల్యుయేషన్‌‌ 350–390 బిలియన్‌‌

Read More

తెరపైకి రెండో రాజధాని!

హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీని పొల్యూషన్​వెంటాడుతున్న దృష్ట్యా మరోసారి రెండో రాజధాని అంశం తెరమీదికి వచ్చింది. కాలుష్యం వల్ల అక్కడ ఉండలేకపోతున

Read More

సోషల్ మీడియాలో ట్రోలింగ్ : అతడి వల్లే ఇండియా ఘోరంగా ఓడిపోయింది

పసికూన అనుకున్న బంగ్లాదేశ్ ఇండియాపై గెలచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారణం టీమిండియా ప్లేయర్ రిషభ్ పంతే అంటూ సోషల్ మీడియాలో ట్రోల

Read More

కోహ్లీ, ధోనీలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్

ఇండియా తరఫున ఎక్కువ టీ20లు ఆడిన క్రికెటర్‌ గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. బంగ్లాతో టీ20 అతనికి 99వ మ్యా చ్‌ .  98 మ్యాచ్‌ లతో ఇప్పటిదాకా భారత్ 

Read More

గోల్డ్​ రిజర్వుల్లో మనది పదోస్థానం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ అయింది. ఈ గండం నుంచి గట్టెక్కెడానికి ఇండియా తన వద్దనున్న గోల్డ్ రిజర్వులను అమ్మేస్తుందనే వార్తలొస్తున్నాయి. దీ

Read More

బంగ్లా పంజా..భారత్ ఓటమి

కాలుష్యం సంగతేమో కానీ అరుణ్‌‌జైట్లీ స్టేడియంలో టీమిండియా బౌలర్లు మాత్రం బంగ్లాదేశ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను కనీసం ఇబ్బందిపెట్టలేకపోయారు.  ముష్ఫికర్‌‌ రహీమ

Read More

కేన్సర్ కోరల్లో ఇండియా

    300% పెరిగిన కేసులు   72 వేల కేసులతో గుజరాత్ టాప్‌‌‌‌‌‌‌‌     నాలుగో స్థానంలో తెలంగాణ.. ఏపీలోనూ పెరుగుదల     తెలంగాణలో13 వేలు, ఏపీలో 5 వేల మందికి

Read More

గగన్‌యాన్‌‌కు రష్యా ‘లైఫ్​ సపోర్ట్ సిస్టం’

ఇస్రో చేపట్టనున్న చరిత్రాత్మక గగన్‌‌యాన్ మిషన్ కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డెడ్‌‌లైన్ డిసెంబర్ 2021 కావడం, టైం చాలా తక్కువగా ఉండటంతో మన సైంట

Read More

కాలుష్య నురగల్లో ఛాత్​​ పూజ

పవిత్ర నదుల్లో ఒకటైన యమునా నదిలో కలుషిత రసాయనాలు చేరడంతో తెల్లటి నురగ ఇలా తేలియాడుతోంది. ఛాత్​​ పూజలో భాగంగా నదీ తీరంలో ఉదయించే సూర్యుడిని పూజించేందుక

Read More