India
పాక్ లో ఐఏఎఫ్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: పాకిస్థా న్ జనం దృష్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వైమానిక దళం – ఐఏఎఫ్ ) మీద పడినట్టుంది. అందుకే ‘గూగుల్ .. ఐఏఎఫ్ గురించి చెప్పు’ అంటూ తెగ
Read Moreఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది : సుష్మా
ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్నారు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్. పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద చర్యలతో భారత్ తీవ్రంగా నష్టపో
Read Moreమోడీ రెప్పైనా వాల్చలేదు : రాత్రంతా దాడుల పర్యవేక్షణ
న్యూఢిల్లీ: ప్రత్యక్షంగా బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులకు పాల్పడితే.. రాత్రంతా కునుకులేకుండా ఆ ఆపరేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షించారు
Read Moreగెలుపే లక్ష్యంగా భారత్ : ఆస్ట్రేలియాతో నేడు రెండో టీ20
బెంగళూరు : ఆస్ట్రేలియా-భారత్ రెండో టీ20 కోసం రెడీ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరగనున్న రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ ను
Read Moreభారత్-పాక్ : వాటర్ వార్కి రెడీనా!
మామూలుగా నీళ్లు నిప్పును ఆర్పుతాయి. సమయం, సందర్భాన్ని బట్టి ఆ నీళ్లే ఒక్కోసారి మంటలకు కారణమవుతాయి. వ్యక్తుల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెడతాయి. యుద్ధంలో
Read Moreమిరాజ్ యుద్ద విమానం ప్రత్యేకతలు
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన మిరాజ్ యుద్ద విమానాలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చిమ్మ చీకటిలో కూడా లక్ష
Read Moreమరో ఆత్మాహుతికి జైషే రెడీ.. అందుకే అందరినీ లేపేశాం
Pokలో జరిగిన దాడిపై భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ కేశవ్ గోఖలే మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదును టార్గెట్ చేస్తూ దాడులు జరిపామని తెల
Read Moreభారత ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసింది : పాక్
ఇస్లామాబాద్: ఎల్వోసీ దగ్గర భారత ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసిందని తెలిపింది పాకిస్థాన్. భారత వైమానిక దళానికి చెందిన మిరేజ్ యుద్ధ విమానాలు ఇవాళ తెల్లవారు
Read Moreదాడి వీడియో: PoKలో భారత్ రివేంజ్ ఫైర్
పుల్వామా దాడికి ప్రతీకారంగా PoKలో భారత్ వైమానిక దళం రివేంజ్ ఫైర్ చేసింది. ఈ ఘటనతో ఉగ్ర స్థావరాలన్ని నాశనం అయ్యాయి. ఫైటర్ జెట్స్ బాంబుల దాడి చేస్తుండగ
Read Moreఆస్కార్ అందుకున్న అమ్మాయిల సినిమా
లేడీ ఓరియంటేడ్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు లభించింది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొ
Read Moreబౌలర్లను చూస్తే గర్వంగా ఉంది : కోహ్లీ
వైజాగ్ : ఆదివారం ఆసిత్ జరిగిన ఫస్ట్ టీ20లో భారత్ ఓడిపోయిన ..తమ ప్లేయర్లు గెలిచారన్నాడు కెప్టెన్ విరాట్. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లీ..తమ బౌలర్ల ప్రద
Read Moreదేశం జోలికొస్తే.. మేమంతా ఒక్కటే : అసదుద్దీన్
ముంబై: పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇండియాలో ఉన్న ముస్లింల గురించి పాక్ చింతించాల్సిన అవసరంలే
Read Moreవైజాగ్ టీ20 : పోరాడి ఓడిన భారత్
వైజాగ్ : టీ20 సిరీస్ లోఆస్ట్రేలియా బోణి కొట్టింది. విశాఖ మ్యాచ్ లో భారత్ పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఆసీస్ విజ
Read More












