V6 News

India

భారత్ – అర్జెంటీనా మధ్య కుదిరిన 10 ఒప్పందాలు

భారత్ – అర్జెంటీనా బంధం మరింత బలోపేతమైంది. 10 రంగాల్లో రెండు దేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అర్జెంటీనా అధ

Read More

పాక్ తప్పును ICJ లో నిలదీసిన ఇండియా

కుల్ భూషణ్ జాదవ్ కేసుపై నెదర్లాండ్స్ లోని హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. జాదవ్ ను అరెస్ట్ చేయడం దగ్గర్నుంచి, ఎఫ్ఐఆర్ నమోదు, విచారణ, శి

Read More

పాక్ తో భారత్ క్రికెట్ ఆడదు

పాకిస్తాన్ తో భారత్ ధ్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదని తెలిపారు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. ప్రస్తుతం దేశంలో విపత్కరపరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జ

Read More

చేతులు కలపం.. మీకో దండం.. : పాకిస్థాన్ కు ఇండియా పంచ్

పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత.. దౌత్యపరంగా పాకిస్థాన్ విషయంలో భారత్ దృష్టి కోణం మారింది. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని మనదేశం తాజాగా నిరూపించింది. టె

Read More

పాక్‌ షూటర్లు భారత్‌కు రావొచ్చు

పుల్వామాలో CRPF జవాన్లపై ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ను కట్టు

Read More

భారత్ లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు

ఢిల్లీ : అర్జెంటీనా అధ్యక్షుడు మార్సియో మర్సి భారత పర్యటనకు వచ్చారు. మార్సియో మర్సికి ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి రాంనాథ్ కోవ

Read More

కుల్ భూషణ్ జాదవ్ కేసు : ఇవాళ భారత్ వాదనలు

పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో.. అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాల్టి నుంచి వాదనలు విననుంది. మొత్తం నాలుగు రోజ

Read More

త్వరలో 20 వేల చార్జింగ్‌ స్టేషన్లు

దేశవ్యాప్తంగా రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 20 వేల ఎలక్ట్రిక్‌‌ వెహికిల్‌ (ఈవీలు) చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈవీఐ టెక్నాలజీస్‌‌ నిర్ణయించింది. ఇంద

Read More

రివెంజ్‌ కోసం ‘ఫైవ్ మెన్ కమిటీ’

పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మీ తహతహలాడుతోంది. యుద్ధభూమిలో ఎత్తుగడలు, వ్యూహాలు అమలు చేయడానికి ఆర్మీ చీఫ్‌ జనరల్ బిపిన్‌ రా

Read More

దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్

ఢిల్లీ : ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీగా అంబులెన్స్ కోసం 108, పోలీసులకు ఫిర్యాదు కోసం 100 ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నంబర్లను ఎమర్జెన్సీలకు ఉపయోగిస్

Read More

తెలంగాణలోనే అధికం : కొత్తగా 13 వేల మందికి ఎయిడ్స్‌

కొత్తగా 13 వేల మందికి ఎయిడ్స్‌!‌ దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అధికం రాష్ర్టంలో మొత్తం 2.03 లక్షల మంది బాధితులు దేశవ్యాప్తంగా 21.4 లక్షలు హైదరాబాద్‌, వెలు

Read More

దాయాది పై మరో కొరడా: పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం ట్యాక్స్ పెంపు

పుల్వామా దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ ను ఒంటరి చేయడానికి భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా.. పాక్ నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై

Read More

మసూద్ అజర్ ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ : ఇండియాకు అమెరికా సపోర్ట్

ఢిల్లీ : ఉగ్రవాదుల అడ్డా పాకిస్థాన్ ను ప్రపంచంలో ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. పుల్వామాలో 40 మంది సీఆర్పీపీఎఫ

Read More