Jaipur
ఢిల్లీకి చేరిన రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ
రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సోమవారం (మే 29న) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీకానుండ
Read Moreఎస్టీపీపీలో నాన్లోకల్స్కే మెజారిటీ జాబ్స్
భూనిర్వాసితులు, స్థానికులు కేవలం 400 మందే ఇంటికో ఉద్యోగం హామీని అమలు చేయని సింగరేణి ఉపాధి కోసం దిక్కులు చూస్తున్న నిరుద్యోగ యువత
Read Moreప్రభుత్వ ఆఫీస్లో 2.31 కోట్ల నగదు
జైపూర్: రాజస్థాన్లోని ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్ల క్యాష్, కిలో బంగారు బిస్కెట్లు దొరికాయి. అందులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. శుక
Read Moreబోరు బావిలో పడ్డ బాలుడు..కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన
Read Moreప్రభుత్వ కార్యాలయంలో రూ.2.13కోట్ల నగదు సీజ్.. అన్నీ రూ.2వేల నోట్లే..!
ప్రభుత్వ కార్యాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనలో
Read Moreజన్ సంఘర్ష్ యాత్ర..మార్పుకోసమే! రెండోరోజు యాత్రలో సచిన్ పైలట్
జన్ సంఘర్ష్ యాత్ర..మార్పుకోసమే! రెండోరోజు యాత్రలో సచిన్ పైలట్ జైపూర్ : రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఆర్పీఎస్సీ) వ్యవస్థలో మార్పు రావాలని కాంగ్
Read Moreకారుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం
రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారుపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగ
Read Moreహైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు
అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు నస్పూర్/కోల్బెల్ట్,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్పూర్(చత్తీస్గఢ్
Read Moreమహేశ్ హత్య కేసులో ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్
జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అర
Read Moreమంచిర్యాలలో హత్యకు కారణాలేంటీ.. ఎంతమంది చంపారు.. ఎందుకు చంపారు..
తెలంగాణలో భయానక ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాలలో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తిని యువతి కుటుంబం అందరూ చూస్తుండగానే పట్టపగలే బండరాయితో కొట్టి చం
Read MoreLSG vs RR: కైల్ మేయర్స్ హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
జైపూర్ లో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ కు 155 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది లక్నో సూపర్ జాయింట్. 20 ఓవర్లలో 
Read Moreరాజస్థాన్లో మళ్లీ గెహ్లాట్ x పైలట్
రాజస్థాన్లో మళ్లీ గెహ్లాట్ x పైలట్ గత బీజేపీ
Read Moreహైదరాబాద్లో సేల్స్ఫోర్స్ కంపెనీ
హైదరాబాద్, వెలుగు: సిటీలోని తన సెంటర్ఆఫ్ ఎక్స్లెన్స్ను సీఆర్ఎం కంపెనీ సేల్స్ఫోర్స్ భారీగా విస్తరిస్తోంది. ఈ సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్లో
Read More