జైపూర్: రాజస్థాన్లోని ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్ల క్యాష్, కిలో బంగారు బిస్కెట్లు దొరికాయి. అందులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఆర్బీఐ రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ ఉషా శర్మ, డీజీపీ ఉమేశ్ మిశ్రా, అడిషనల్ డీజీపీ, జైపూర్ కమిషనర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐటీ శాఖకు చెందిన యోజన భవన్లో తాళం వేసి ఉన్న ఓ అల్మరాలో ట్రాలీ సూట్కేస్లో పెద్ద ఎత్తున క్యాష్, గోల్డ్ బిస్కెట్లు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు స్పాట్కు వెళ్లి పరిశీలించగా.. రూ.2.31 కోట్ల క్యాష్, కిలో గోల్డ్ బిస్కెట్లుఉన్నట్టు తేలిందని కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.
ప్రభుత్వ ఆఫీస్లో 2.31 కోట్ల నగదు
- దేశం
- May 21, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
- రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు: మోదీ ఫైర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి