Jammu

రెండు జెండాలు ఉండవ్​..కాశ్మీర్లో మార్పులెన్నో…

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని  కేంద్రం రద్దు చేయడంతో ఆ రాష్ట్రంలో చాలా మార్పులు జరగనున్నాయి. కేంద్రం నిర్ణయంత

Read More

లడఖ్ ప్రజల ఆశాదీపం..పంటల కోసం మంచుకొండ

చుట్టూ ఎత్తైన పర్వతాలు. నల్లబారిన ఎగుడు దిగుడు నేలలు. మధ్యలో నేలలోంచి పుట్టుకొచ్చిన తెల్లని మంచు కొండ. ఆ పర్వతాలు హిమాలయాలు. ఆ ప్రాంతం జమ్మూకాశ్మీర్ ల

Read More

అమర్‌‌‌‌నాథ్‌‌ యాత్రకు మరో 5,522 మంది

ఇప్పటి వరకు దర్శించుకున్న 35 వేల మంది జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌‌‌‌లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు గురువారం 5,522 మంది భక్తు

Read More

ఎల్వోసీ వద్ద స్పెషల్ స్నైపర్స్

జమ్మూకాశ్మీర్‌‌లో ఎండల తీవ్రత తగ్గుతోంది. వాతావరణం చల్లబడుతోంది. సరిగ్గా రెండు నెలలు దాటితే నియంత్రణ రేఖ(ఎల్వోసీ) ఆవల పొగ మంచు వస్తుంది. ఇండియాలో కల్ల

Read More

కశ్మీర్లో కాల్పులు..ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య  జరిగన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. షోపియాన

Read More

లోయలోపడ్డ బస్సు.. ఆరుగురు మృతి

శ్రీనగర్‌: ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతిచెందిన సంఘటన జమ్మూకశ్మీర్‌ లోని రజౌరీ జిల్లాలో జరిగింది. దరాల్‌ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ

Read More

అనిల్ కుమార్ భట్ కు ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో సైనిక పురస్కారాలు అందజేశారు రాంనాథ్ కోవింద్. ఇటీవలే వీరమరణం పొందిన విజయ్ కుమార్ కు కీర్తి చక్ర ప్రకటించారు. ఈ అవార్డును రాష

Read More

ఖాళీ ఫ్రంట్ పేజీతో న్యూస్​ పేపర్ల నిరసన

జమ్మూ అడ్మినిస్ట్రేషన్ తీరుపై ప్రెస్​ కౌన్సిల్ కు ఫిర్యాదు శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో పలు దిన పత్రికలు తమ ఫ్రంట్ పేజీని ఆదివారం బ్ల ాంక్ గా పబ్లిష్​

Read More

జమ్మూకు వెళ్లొద్దు: అమెరికన్లకు ఆ దేశం సూచన

భారత దేశంలో పర్యటించేందుకు వచ్చిన అమెరిక్లను ఆ దేశం అలర్ట్ చేసింది. అమెరికా పౌరులెవరూ జమ్ము కశ్మీర్‌లో పర్యటించవద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జార

Read More

లోయలో పడ్డ బస్సు..ఆరుగురు మృతి

శ్రీనగర్ : ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ లో జరిగింది. ఉద్ధంపూర్ జిల్లా మజాల్తా దగ్గర ప్రయాణికులతో

Read More

జమ్ములో కర్ఫ్యూ సడలింపు

జమ్ము: పుల్వామా దాడి తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా జమ్ములో కర్ఫ్యూ విధించారు. ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిగడంతో ఆ రోజు సాయంత్రమే ఉన్నత

Read More

అమరులంతా.. 35 ఏళ్ల లోపు వారే

ఉగ్రదాడిలో చనిపోయినవారి సంఖ్య 42కి చేరింది. పుల్వామా దాడిని దేశం మొత్తం ఖండిస్తుంది. అమరులైన వీర జవాన్లకు పలువురు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్న

Read More

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం నుంచి ఎన్ కౌంటర్ జరుగుతోంది. కెల్లం దేవ్సర్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాల

Read More