KCR

పాలక పార్టీకి దారులన్నీ మూసుకుంటున్నాయా?

బీఆర్ఎస్ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని  ఆశిస్తున్న సందర్భంలో తీవ్ర సంకట పరిస్థితులు ఎదుర్కొంటుందని చైతన్యవంతమైన ప్రజలు

Read More

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 5 లక్షల మంది ట్రావెల్ 

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 జూలై 03 సోమవారం ఒక్కరోజే 5.10 లక్షలమంది ప్రయాణించారు.  ఒక్క రోజులో ఈ స్థాయిలో ప్రయాణించడం త

Read More

తెలంగాణ బరాబర్ కేసీఆర్ జాగీరే: మంత్రి జగదీశ్ ​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం బరాబర్ కేసీఆర్ జాగీరేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో మీడియాతో ఆయన

Read More

టమాటా @200..సర్కార్​ సైలెంట్​

సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60  మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్  ధరలపై రివ్యూ చేయని స

Read More

భేటీకే పీఛే!.. అఖిలేశ్​ హైదరాబాద్ ఎందుకొచ్చారు?

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్ ఆకస్మిక పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ప్రత్యేక విమానంలో బేగంప

Read More

అంతిమ వీడ్కోలులో వివక్ష!

మనం చేసే పనులను బట్టి మన అంతిమ యాత్ర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో దహన సంస్కారాలు జరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అంతిమ వీ

Read More

తెలంగాణలో సామాజిక సమీకరణం అవసరం లేదా?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం రంకెలు వేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ‘సూటి రాజకీయాల’ కన్నా, కుట్రలు, కుహనాలు ఎక్కువవు

Read More

అడవిబిడ్డలను అన్నదాతలుగా మార్చాం : మంత్రి హరీష్ రావు

    ఈ ఘనత కేసీఆర్​దే     భద్రాద్రి జిల్లాలోనే అత్యధిక పోడు పట్టాలు..     ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ

Read More

ఇక నుంచి టీ–డయాగ్నోస్టిక్స్‌లో 134 టెస్టులు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌

రాష్ట్రంలో టీ–డయాగ్నోస్టిక్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ–డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగ

Read More

కాంగ్రెస్ వస్తే రైతు బంధు రూ.15 వేలు.. కౌలు రైతుకు 12 వేలు: రేవంత్ రెడ్డి

రైతులకు రైతు బంధు పథకం కింద 15 వేలు, కౌలు రైతు లకు 12 వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మంలో డీసీసీ సమావ

Read More

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధరణి తీసేస్

Read More

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ

Read More