KCR
మేం ఎవరికి ఏటీం కాదు.. ప్రజల టీం, రైతుల టీం: కేసీఆర్
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ వేశారు. తాము బీజేపీకి బీ టీం కాదు.. కాంగ్రెస్ కు ఏ టీం కాదని.. తమది రైతుల టీం, పేదల టీం అని చ
Read Moreమాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తుదిశ్వాస విడ
Read Moreకేసీఆర్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ నేతలను కారెక్కించుకునే ప్లాన్
కర్నాటక ఫలితాల తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ కు భారీ దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ అంసతృప్తితో ఉన్న కీలక న
Read Moreమహారాష్ట్రకు కేసీఆర్ ర్యాలీ..భారీగా ట్రాఫిక్ జామ్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ర్యాలీతో పంజాగుట్ట నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 కి.మీ వరకు వాహనాలను నిలిపివేశారు ట
Read Moreపెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ.. : కేటీఆర్
కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఫుడ్ప్రాసెసింగ్, ఎక్స్ పోర్ట్ రిట
Read Moreపేషెంట్ల భోజనానికి పైసల్లేవు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్ల డైట్ కాంట్రాక్టర్లకు రాష్ట్ర సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. నిరుడు అక్టోబర్ నుంచి
Read Moreఇయ్యాల్టి నుంచి రైతుబంధు.. విడతలవారీగా రైతుల ఖాతాల్లో నిధుల జమ
హైదరాబాద్, వెలుగు: రైతులకు సోమవారం నుంచి విడతలవారీగా రైతుబంధు నిధులు అందనున్నాయి. మొదటి రోజున ఎకరంలోపు భూమి ఉన్న రైతుల అ
Read Moreరైతులకు గుడ్ న్యూస్ ..రేపట్నుంచి రైతుబంధు పైసలు
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023 జూన్ 26 సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు ఆర్థిక సాయాన్ని జమ చేయనుంది. ఈ
Read Moreకేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగం : జేపీ నడ్డా
ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగుర్
Read Moreకేసీఆర్ షో చేస్తూ పాలిస్తున్నాడు.. బీఆర్ఎస్ హయాంలో అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం
కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలు తీయించి గోదావరి జలాలు రప్పించారని అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అ
Read Moreత్యాగం అమరవీరులది.. భోగం కేసీఆర్ కుటుంబానిది: ప్రొ. కోదండరామ్
బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి
Read Moreతెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది.. : రాణి రుద్రమ దేవి
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండి పడ్డారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోం
Read More












