KCR

అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. కొత్త ఐడియాతో  ప్రభుత్వం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు తీసుకు వస్తోంది. ఆ సాంకేతికతను  ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస

Read More

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

లెటర్​ టు ఎడిటర్​: రా ష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎస్ఎస్సీ  పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ, మాల్ ప్రాక్టీస్​ల పేరుతో దుమారం చెలరేగి గతంలో

Read More

కేసీఆర్​ కుటుంబం తెలంగాణను కబ్జా చేసింది

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హైదరాబాద్​, వెలుగు: మాయావతి నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ  బ

Read More

రోడ్డు నిర్మాణ వివాదంలో.. సివిల్ సర్వెంట్లకు హెచ్ఎండీఏ అధికారులకు మధ్య వాగ్వాదం

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో ఐఏఎస్, ఐపీఎస్, హెచ్ఎండీఏ (HMDA) అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ల్యాంకో హిల్స్ స

Read More

లోకసభ, రాజ్య సభలో గాడ్సే పార్టీకి సపోర్ట్ చేసింది మీరే : రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ కి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఊరు, పేరు లేదని, తెలంగాణలో చదువుకున్నది లేదని, ఆసలు ఆయన

Read More

యువతకు కాంగ్రెస్ గాలం.. నిరుద్యోగులకు భరోసా 

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం . కానీ దశాబ

Read More

ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా దోపిడీ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ని 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని కే

Read More

రాష్ట్రంలోని తుగ్లక్ ​పాలనను అంతమొందిస్తాం.. బూర నర్సయ్యగౌడ్‌‌

ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రబారి   బూర నర్సయ్యగౌడ్‌‌ వర్ని, వెలుగు:  రాష్ట్రం లో సాగుతున్న కేసీఆర్​తుగ్లక్​పాలనను అంత

Read More

సచివాలయంలోకి నో ఎంట్రీ... రాజాసింగ్‌కు చేదు అనుభవం

తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం  ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. &nbs

Read More

నెలకు కోటి లెక్కన.. తాగి మరీ ఫైన్స్ కడుతున్నారు .. పోలీస్ శాఖకు మస్త్ ఆదాయం ఇస్తున్న మందు ప్రియులు

ఏప్రిల్ నెలలో నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 2,687 మందికి రూ. 35 లక్షల  90 వేల 500 జరిమానా విధించినట్లుగా  ట్రాఫిక్‌ చీఫ్‌ &nb

Read More

తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్  చేస్తూ రాస్తారోకో

అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్  చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.

Read More

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు 

నల్గొండ అర్భన్ (కనగల్​), వెలుగు : నల్గొండ జిల్లా కనగల్ ​మండలంలోని ఎస్ లింగోటంలో ధాన్యం కొనాలని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సాగర్

Read More

పెండింగ్​ బిల్లులివ్వకపోతే రాజీనామాలు చేస్తం : సర్పంచ్ లు

తొగుట ,(దౌల్తాబాద్)/దుబ్బాక,  వెలుగు : పెండింగ్​బిల్లుల కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని 24 గ్రామ పంచాయతీ

Read More