KCR

తెలంగాణ నుంచి బీజేపీని తరిమికొట్టండి : అఖిలేష్ యాదవ్

ఖమ్మం బీఆర్ఎస్ ఆవర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారం

Read More

కంటి వెలుగు ప్రారంభించిన పంజాబ్ సీఎం మాన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2 విడత కార్యక్రమం ప్రారంభమైంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు ప్రోగ్రా

Read More

గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలె : పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచ

Read More

హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు

రేపు (జనవరి 18) ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ అవిర్భావ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్

Read More

కేంద్ర పథకాలను సొంత స్కీములని చెప్పుకుంటుండు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ సొంత స్కీములుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో 

Read More

కేసీఆర్ యాదాద్రి టూర్.. ఆర్జిత సేవలు బంద్

ఈ నెల 18న సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ తో పాటుగా కొందరు జాతీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ

Read More

శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో సర్వే : ఎన్వీఎస్ రెడ్డి

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఎండీ ఎన్

Read More

కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : షర్మిల

సీఎం కేసీఆర్ కొత్తగూడెం సభలో మాట్లాడిన ప్రసంగంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రసంగం వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ

Read More

ఖమ్మం వేదికగా కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18న ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

Read More

కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లుంది : ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లు అనిపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎడారి లాంటి ప్రాంతాల్లో

Read More