KCR
కేసీఆర్ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ
సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏక
Read Moreప్రైవేట్ ఈవెంట్కు వెలమ మంత్రులకు ఇన్విటేషన్.. స్థానిక మంత్రికి దక్కని చోటు
మే4న కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో పద్మనాయక వెలమ కళ్యాణమండపం ఏసీ హాల్ కు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి వెలమ కమ్యూనిటీకి చెందిన మంత్రులు,
Read Moreమమ్మల్నీ రెగ్యులరైజ్ చేయండి.. ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ర్యాలీ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓయూ పరిపాలన భవనం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ర్యాలీ చేశారు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్
Read Moreకార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల
భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబైయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల
Read Moreరైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని? బండి సంజయ్
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ
Read Moreకేసీఆర్కు కమీషన్ల మీదున్న శ్రద్ద .. రైతుల మీద లేదు : వివేక్ వెంకటస్వామి
సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రైతులను నష్టపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్
Read Moreనిమ్స్లో మరో కొత్త బిల్డింగ్... 8 ఫ్లోర్లు, 3 బ్లాకులు.. 1,500 బెడ్స్
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని హెల్త్ మినిస్టర్ హరీశ్రావు తెలిపారు. 8 ఫ్లోర్లతో
Read Moreప్రకృతికి కరుణ లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
గత 15 రోజులుగా తెలంగాణ అనేక జిల్లాల్లో ఉరుములు పిడుగులు భారీ వర్షాలతో దాదాపు 50 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనాధారమైన మొక్కజొన్న, వరి, కూరగాయలు పండ్లతోటల
Read Moreపరిహారం ప్రకటించి నెలైనా 10 వేలు పడలె
పరిహారం ప్రకటించి నెలైనా 10 వేలు పడలె లక్షా 30 వేల మంది రైతుల ఎదురుచూపు మార్చిలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం 1.51 లక్షల ఎకరాలుగానే తేల్చ
Read Moreకొంటమని చెప్తున్నగద.. నేనేమన్నజేసిన్న తప్పు: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ను మహిళ రైతులు ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని
Read Moreలోపల సీఎం ఉన్నరట... 100 మందికే విజిటర్స్ పాస్లు
తెలంగాణ కొత్త సచివాలయం వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే మీడియాకు నో ఎంట్రీ అన్న ప్రభుత్వం ఇప్పుడు మరో అపవాదు మూటగట్టుకుంది. కొత్త సచివాలయాన
Read Moreసీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే2 మంగళవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనివార
Read More












