KCR

పెండింగ్ బిల్లులపై .. గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

పెండింగ్ బిల్లులపై  తెలంగాణ  గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. DME వయో పరిమితి బిల్లును తిరస్కరించిన గవర్నర్ .. మున్సిపల్ నింబంధనలు

Read More

పంట నష్టం అంచనా వేస్తుండగా రైతు ఆత్మహత్యాయత్నం

జనగామ, వెలుగు : వడగండ్ల వాన నష్టం భరించలేక జనగామ జిల్లా చిటకోడూరులో ఓ రైతు అగ్రికల్చర్​ఆఫీసర్ల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కు

Read More

ఈటలకు అంజన్​ కుమార్ యాదవ్​ వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని పీసీసీ వర్కింగ్​  ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్​ కుమ

Read More

అమిత్ షా టూర్ పై ధన్యవాదాలంటూ కేటీఆర్ సెటైర్లు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ వేశారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్టుకు హోదా, మెట్రో ఫేజ్ 2, ఐఐఎం, ఐఐఊటీ నవోద

Read More

కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదు.. సీఎం సీటు కాపాడుకో

చేవెళ్ల సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.  ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు కానీ  ఢిల

Read More

నన్ను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆరే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ్ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన..

Read More

వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంద

Read More

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్ : బండి సంజయ్

తన పదవి పోతుందన్న భయంతోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డ

Read More

సాహితీవేత్త ఆచార్య ర‌‌వ్వా శ్రీహ‌‌రి కన్నుమూత

హైదరాబాద్, వెలుగు: ప్రసిద్ధ సాహితీవేత్త, ద్రావిడ యూనివ‌‌ర్సిటీ మాజీ వీసీ ఆచార్య ర‌‌వ్వా శ్రీహ‌‌రి (80) శుక్రవారం రాత్రి

Read More

ఏప్రిల్ 26న షర్మిల దీక్ష

  హైదరాబాద్, వెలుగు: వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని

Read More

10  రోజుల్లో పరిహారం ఇస్తామన్న దొర రూపాయివ్వలే : షర్మిల

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల. రైతులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ 420 అని వ్యాఖ్యానించారు. &nb

Read More

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీదే గెలుపు

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని ‘టైమ్స్ నౌ--–ఈటీజీ రీసెర్చ్’ సర్వేలో వెల్లడైంది

Read More