
KCR
ఇంటికెళ్లాక వాళ్ల మామ చేతుల్లో హరీశ్కు కొరడా దెబ్బలు తప్పవ్ : సీఎం రేవంత్
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లాక హరీశ్ ను వాళ్ల మామ కొరడాతో కొడతారని అన్నారు. ఓఆర్
Read Moreభూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు - 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. భూ భారత
Read Moreఫార్ములా ఈ కార్ రేసులో.. రూ. 600 కోట్లు నొక్కేయాలని చూశారు : సీఎం రేవంత్
రూ. 600 కోట్లు లూటీ చేసేందుకే ఫార్ములా ఈ కార్ రేసు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ పై మ
Read Moreకేసీఆర్ చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలో అర్థం కావట్లేదు: రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో భూభారతిపై చర్చ సందర్బంగా కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు.
Read Moreకాగ్ వద్దన్న ధరణిని కేసీఆర్ తెచ్చారు.?. డేటాను క్రిమినల్ కంపెనీకి అప్పగించారు: రేవంత్ రెడ్డి
ధరిణి పోర్టల్ కేసీఆర్ తీసుకొచ్చింది కాదని..2010లో ఒడిశాలో ఈ ధరణి తీసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి రెవెన్యూ బి
Read Moreకాళేశ్వరం ఫైళ్లు కేబినెట్కు రాలే.. కేవలం ప్రతిపాదనలే పెట్టారు..
కమిషన్ ఎదుట స్మితా సభర్వాల్ అంగీకారం ఆర్థికాంశాలపై మాత్రమే కేబినెట్లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్ ఇచ్చిన విషయం తెలియదు సీ
Read Moreకాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్
కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ కుంగుబాటుపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. డిసెంబర్ 19న కమిషన్ ముందు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచార
Read Moreతెలంగాణ భూ భారతి బిల్లు .. ప్రధాన అంశాలు
నాలుగేండ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘ధరణి– ఆర్ఓఆర్ 2020&r
Read Moreఅసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెడ్తే..కేసీఆర్ మొత్తానికే రాడు : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అంటుండని, అదే జరిగితే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇక మొత్తానికే సభకు
Read Moreబీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ అప్పు 6,880 కోట్లు..
ఈ ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్లు చెల్లింపు 2016కు ముందు జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ 2016 నుంచి 23 వరకు రూ.7 వేల కోట్ల అప్పులతో పనులు&n
Read Moreకేటీఆర్, హరీశ్ దొరతనం మళ్లా బయటపడ్డది: మంత్రి సీతక్క
కేటీఆర్, హరీశ్ దొరతనం మళ్లా బయటపడ్డది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి.. వాళ్లు మాత్రం వేసుకోలేదు వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదు రైతులకు
Read Moreహైదరాబాద్లో సైకిల్ ట్రాక్ను తొలగిస్తున్న అధికారులు
హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసింద
Read Moreలక్ష కోట్లు కాదు.. రూ.52 వేల కోట్లే.. ప్రభుత్వ అప్పులపై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేయలేదని.. రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Read More