Khammam
ఎలక్షన్ ట్రైనింగ్ కు రానివారికి షోకాజ్ నోటీస్ల లు ఇవ్వాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు అటెండ్ కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ ఎన్నికల ప
Read Moreపెనుబల్లి మండలంలో .. బెల్ట్షాపుల పై టాస్క్ఫోర్స్ దాడులు
పెనుబల్లి, వెలుగు : బెల్ట్ షాపుల పై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో వున్నం
Read Moreమార్చిలో 2, 15,450 మంది రామయ్యను దర్శించుకున్నరు
భద్రాచలం, వెలుగు : మార్చి నెలలో భద్రాచలం సీతారామచంద్రస్వామిని 2, 15, 450 మంది భక్తులు దర్శించుకున్నారు. మార్చి 25న అత్యధికంగా 14, 30
Read Moreఆదివాసీలపై పోలీసు దాడులను ఖండించండి : ఆవునూరి మధు
సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ ఖమ్మం టౌన్,వెలుగు : బుగ్గపాడు ఆదివాసీలపై జరిగిన దాడికి &n
Read Moreసీసీ కెమెరాలతో నేరాలకు చెక్: ఏఎస్పీ పంకజ్ పరితోష్
భద్రాచలం,వెలుగు : సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టొచ్చని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. ఆటో యూనియన్ నాయకులు, ఇండస్ట్రియల్ యూనియన్
Read Moreఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించామని, మిగిలిన వారికి ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ
Read Moreఅటవీ ఉత్పత్తులు కొనేందుకు బడ్జెట్ నిల్
జీసీసీకి నిధులు కరవు భద్రాచలం, వెలుగు : అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు పైసలు లేక జీసీసీ విలవిల్లాడుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు జీసీసీ(గిరిజన
Read Moreఖమ్మం నగరంలో నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్కు ఫైన్
ఖమ్మం నగరంలో ఇల్లెందు రోడ్డు, జడ్పీ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కాల్వ ఒడ్డు, గాంధీ చౌక్ ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిం
Read Moreమంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన బోయినపల్లి కృష్ణమూర్తి
వైరా, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బోయినపల్లి కృష్ణమూర్తి ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్
Read Moreరెండు ఊర్ల మధ్య పోడు లొల్లి
సీఐ సహా నలుగురు కానిస్టేబుల్స్కు గాయాలు పోలీసుల లాఠీచార్జి గాయపడిన గిరిజన మహిళ 19 మంది అరెస్ట్, రిమాండ్ సత్తుపల్లి, వెలుగు : ఖమ్మ
Read Moreబీఆర్ఎస్లోనే నామా .. పుకార్లకు చెక్ పెట్టిన సిట్టింగ్ ఎంపీ
బీజేపీ, కాంగ్రెస్ లోకి వెళ్తారని మొన్నటి వరకు ప్రచారం ఎండిన పంటలను పరిశీలించిన గులాబీ నేతలు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాల
Read Moreబీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో హైకమాండ్ చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్చార్జ్ అభయ్ పాటిల్కు అసం
Read Moreసత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల
Read More












