Khammam
రూ.400 కోట్ల ప్రజా ధనం వృధా
ఖమ్మం: కేసీఆర్ తన సొంత ప్రచారం కోసం రూ.400 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థ
Read Moreకేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు
ఖమ్మం: కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర 1200
Read Moreకేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
ఖమ్మం: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇవాళ కరెంట్ పోతే వార్త అని కేటీఆర్ అన్నారు. శనివారం జిల్లాలో కలిసి పువ్వాడతో కలిసి కేటీఆర్ పలు
Read Moreమిషన్ భగీరథతో తీరిన మంచి నీళ్ల గోస
ఖమ్మం: ఒకప్పుడు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారని, కానీ కేసీఆర్ దయ వల్ల మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి మంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి పువ్వ
Read Moreలకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్
ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముందుగా అష్టలక్ష్మీ అమ్మవారిని వారు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ను మంత్రి
Read Moreఖమ్మం అందాలకి కేరాఫ్
ఎత్తైన కొండలు.. పరవళ్లు తొక్కే జలపాతాలు.. ఉప్పొంగే చెరువులు.. పచ్చదనం అల్లుకున్న పార్కులు..చరిత్రకి అద్దం పట్టే గుడులు, కట్టడాలు. ఇవన్నీ చూడాలంటే ఖమ్మ
Read Moreపేదల భూములను లాక్కోవడం దారుణం
ఖమ్మం: పేదల భూములను లాక్కోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురువారం జిల్లాలోని కల్లూరులో ‘ రెవిన్యూ భూములపై చట్టపరమైన సమస్యల
Read Moreవ్యవసాయాన్ని పండుగ చేస్తాం
ఖమ్మం: తమకు అధికారమిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా హామీ ఇచ్చారు. గురువారం వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్
Read Moreరైతు రాజ్యమే లక్ష్యం
ఖమ్మం: రైతు రాజ్యమే తమ లక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 88 వ రోజు వైరా
Read Moreకేసీఆర్ కు ప్రజలపై చిత్తశుద్ధిలేదు
ఖమ్మం: సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధిలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 86వ రోజు వైరా ని
Read Moreమాల విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
పాల్వంచ, వెలుగు: తెలంగాణ మాల విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2022 క్యాలెండర్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ
Read Moreతాగునీరు రావడం లేదని కలెక్టర్ను అడ్డుకున్నారు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: వారం రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు రాక తీవ్రంగా ఇబ్బందిపడుతున్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పర్యటనను అడ్డుకున్నారు. తమ సమస
Read Moreతెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుంది ?
ఖమ్మం జిల్లాల: తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుందని ప్రశ్నించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. కేసీఆర్ పాలనలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారో చె
Read More












