Khammam

వడ్ల కొనుగోలుపై ఖమ్మంలో టీఆర్ఎస్ నిరసన

వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ ఒకరేంజ్ లో నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలతో టీఆర్ఎస్

Read More

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని.. తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్‎కు

Read More

మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మిర్చి నాణ్యత పరీక్షా కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ ఆధ్వర

Read More

చిల్లర రాజకీయాలు చేసేవాళ్లను అధిష్టానం చూసుకుంటది

రాజకీయాల్లో ఓపిక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంత ఓపిక పడితే అంత మంచి జరుగుతుందని ఆయన అన్నారు. వెయిట్ చేస్తే  త్వరలోనే మంచిరో

Read More

శ్రీరామ నవమికి స్పెషల్​ బస్సులు

ఖమ్మం టౌన్, వెలుగు: ఏప్రిల్ 10న భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి పండుగకు రాష్ట్రంలోని వివిధ ఏరియాల నుంచి స్పెషల్​ బస్సులు నడపనున్నారు. కరీంనగర్ జోన్ ఈడీ

Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి

ఖమ్మం: వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లాలోని చింతకాని మండలంలో భ

Read More

ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల అభ్యంతరం

సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని స్థానికుల ఆగ్రహం రైతులకు సమాచారం ఇచ్చామంటున్న అధికారులు ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న

Read More

దళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు

మధిర: దళిత బంధు పేరుతో డబ్బులడిగితే దళారులు, బ్రోకర్ల తాటతీస్తానని, వారిపై కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. తన పాద

Read More

షీ టీమ్స్ 2కే, 5కే రన్

ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే

Read More

రైతులు అమ్మినంక పత్తి రేటు పైపైకి

రూ.12 వేలు కూడా దాటొచ్చంటున్న ట్రేడ్​ వర్గాలు తెగుళ్లతో సగానికి పడిపోయిన దిగుబడి దేశీయంగానే పత్తికి పెరుగుతున్న డిమాండ్​ ఖమ్మం, వెలుగు: రా

Read More

సమస్యలపై భట్టి సమర శంఖం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో  సీఎల్ఫీ నేత భట్టి  విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల వల్ల గతంలో పాదయాత్రను వాయిదా వేశారు

Read More

చికెన్​ కొనలేక కోళ్లను కొట్టేస్తున్నరు

ఖమ్మం జిల్లా వైరాలో ఘటన వైరా, వెలుగు: చికెన్ ​రేటు కిలో రూ.300కు చేరడంతో కోళ్లు చోరీకి గురవుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని చికెన్​షాపులో 7 కో

Read More

క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి

ఖమ్మం: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం  జిల్లాలోని వేంసూర్ మండలం  కందుకూరులో వేంకటేశ్వర స

Read More