
killed
లేడి కానిస్టేబుల్ దారుణ హత్య
ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళుతున్న ఓ లేడి కానిస్టేబుల్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హతమార్చారు. ఈ దుర్ఘటన ఏపీ లోని విశాఖ పట్
Read Moreవేటగాళ్ల ఉచ్చుకు జింక బలి
వేటగాళ్ల ఉచ్చులకు మూగజీవాలు బలవుతున్నాయి. మంగళవారం ఓ మచ్చల జింక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్ పల్లి సమీపంలో జరిగింది. గున్గల్
Read Moreజమ్ముకశ్మీర్ లో ఎదురుకాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రత బలగాలకు నడుమ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవ
Read Moreఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్… నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్ అటవీ ప్రాంతం భీమాపురంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ తెల్లవారు జామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుక
Read Moreజనంపైకి దూసుకెళ్లిన కారు : ఆరుగురు మృతి
చైనాలో ఒక కారు భీభత్సం సృష్టించింది. సెంట్రల్ చైనాలో జనంపైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రం
Read Moreభూవివాదంతోనే వైఎస్ వివేకా హత్య!
గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ
Read Moreఅమానుషం: పసికందు గొంతునొక్కి చంపేసి పారేశారు
రాచకొండ : ఉప్పల్ పోలీసులు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని పసి కందును గొంతు నులిమి హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. చిలక నగర్ స్మశా
Read Moreకోపంతో…కన్న బిడ్డలను కడతేర్చింది
భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డలను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
Read Moreట్యాంకర్ ఢీ కొని విద్యార్థి మృతి
చిన్నారుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి స్కూలు బస్సులు. దీనికి డ్రైవర్ల నిర్లక్ష్యం తోడు కావడంతో చిన్నారులు మృత్యు బారిన పడుతున్నారు. నిన్న(శుక్
Read Moreజార్ఖండ్ లో కాల్పులు: ఇద్దరు మావోలు మృతి
జార్ఖండ్ లో భద్రతా బలగాలు– మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇవాళ గుమ్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళా
Read Moreఅమెరికా కాల్పుల్లో తెలంగాణ వ్యక్తి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఏ
Read Moreగూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ..యువకుడు మృతి
జంషెడ్ పూర్ : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కరెంటు వైర్లు తాకి షాక్ తో మరణించాడు.
Read Moreప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పరువు కోసం ప్రాణాలు తీశాడు
మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలంలోని కొండాపూర్ లో దారుణం జరిగింది. పక్కా ప్లాన్ తో భార్యబిడ్డల్ని చంపి.. వారి మృతదేహాలకు నిప్పుపెట్టాడు ఓ కిరాతకుడు. భర
Read More