చైనాలో ఒక కారు భీభత్సం సృష్టించింది. సెంట్రల్ చైనాలో జనంపైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్ లో ఉన్న పోలీసులు కారు డ్రైవర్పై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. సెంట్రల్ చైనా హుబీ ప్రొవిన్స్లోని జావోయాంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో చైనాలో ఇటువంటి ఘటనలు జరగడం సాధారణమయ్యాయి.
జనంపైకి దూసుకెళ్లిన కారు : ఆరుగురు మృతి
- విదేశం
- March 22, 2019
లేటెస్ట్
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
- T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
- T20 World Cup 2024: ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు.. టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా..?
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా