Kishan reddy

రాష్ట్రం కోసం పోరాడినోళ్లంతా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు

హనుమకొండ: టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్రజలను అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గుర

Read More

చర్చకు సిద్ధం.. కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో బీజేపీని మించినొళ్లు లేరన్నారు మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా.... బీజేపీ లీడర్లంతా పచ్చి

Read More

కేసీఆర్  ఏడేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు

సీఎం కేసీఆర్  గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని క

Read More

కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి

దళితబంధుకు ఈటల రాజేందర్ పేరుపెట్టాలి ఈటల లేకపోతే దళితబంధు వచ్చేది కాదని.. దళితబంధు పతకానికి ఈటల రాజేందర్ దళితబంధు అని పేరు పెట్టాలని కేంద్రమంత

Read More

రామప్పకు వచ్చే టూరిస్టులకు విమాన టికెట్లపై రాయితీ

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్​పోర్టును పునరుద్ధరిస్తం: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి జయశంకర్‌‌‌&z

Read More

దళితబంధు క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఈటలకే

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య

Read More

కేసీఆర్ మీద సీబీఐ డైరెక్టర్‎కు రేవంత్ ఫిర్యాదు

న్యూఢిల్లీ: కొకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని సీబీఐ డైరెక్టర్‎ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కొకాపేట భూముల్ల

Read More

ప్రజలు కోరుకుంటున్న పాలన బీజేపీ మాత్రమే అందిస్తుంది

రాష్ట్రంలో ప్రస్తుతమున్న నియంత, అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎంతోమంది త్యాగాలు, ఆత్మబలిదానాలు చే

Read More

ఖేలో ఇండియా స్కీమ్‌తో క్రీడాకారులకు ప్రోత్సాహం

క్రీడలపై ఆసక్తి ఉన్న యువతి, యువకులను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒలింపిక్స్ లో మన

Read More

కేసీఆర్‌ను గద్దె దించేందుకే బండి సంజయ్ యాత్ర

టీఆర్ఎస్ ను గద్దె దించటానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  తెలంగాణలో అవినీతి రూపంలో వేల

Read More

డబ్బులు మోడీ ఇస్తే.. ప్రచారం తండ్రి కొడుకుది

తెలంగాణ తల్లి కల్వకుంట్ల కుటుంబానికి బానిస అయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను బానిసగా చేసి కేసీఆర్ పాలిస్తున్నారని ఫైరయ్యారు. మ

Read More