Kishan reddy

కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ ​సింగరేణిని అందినకాడికి దోచుకున్నయ్ సింగరేణి డబ్బులను సీఎం రేవంత్ ఫుట్​బాల్ ​మ్యాచ్​కు వాడుకున్నరు  భవిష్యత్తులో అన్ని

Read More

బస్తీలను పట్టించుకోవట్లేదు..మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: కిషన్రెడ్డి

అంబర్​పేట్ డివిజన్లలో కేంద్రమంత్రి పాదయాత్ర అంబర్‌‌పేట్, వెలుగు: హైదరాబాద్‌‌లోని బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర

Read More

రేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రెండు రోజుల టూర్  కార్మికులతో ముఖాముఖి.. గనుల వద్ద గేట్ మీటింగ్‌‌లు హైదరాబాద్, వెలుగు: క

Read More

తాడిచర్ల–2 బ్లాక్‌పై కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి..సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలు పెట్టారు: పాయల్ శంకర్

న్యూఢిల్లీ, వెలుగు: తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర

Read More

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం డ్రామాలు.. కిషన్‌ రెడ్డికి 6 నెలలుగా మేం చేస్తున్న విజ్ఞప్తులు తెలియదా:ఎంపీ వంశీకృష్ణ

వడ్ల దిగుబడి పెరిగిందని ఒప్పుకుంటూనే రాష్ట్రంపై నిందలేయడం ఏంటని నిలదీత వ్యవస్థలను నడపడం చేతగాని బీజేపీ..  ఆర్ఎఫ్‌సీఎల్‌ను తిరోగమనం

Read More

యాసంగి ధాన్యం సేకరణ టార్గెట్ పెంచండి...కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ నేతల విజ్ఞప్తి

    2025-26 యాసంగిలో కొన్నది 35లక్షల టన్నులే..  ఇది పండిన పంటలో మూడోవంతే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: 2025&n

Read More

సింగరేణిని ఆదుకున్నది కేంద్రమే..బీజేపీ నాయకుల కృషితోనే సింగరేణికి తాడిచర్ల II కేటాయింపు: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేశాయని, కేంద్ర ప్రభుత్వమే ఆ సంస్థ

Read More

సింగరేణి బ్లాక్ లను తెలంగాణకే కేటాయించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి బ్లాక్ లను తెలంగాణకే కేటాయించాలని కిషన్ రెడ్డి కోరుతున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి తాడిచెర్ల 2 బ్లాక్ ను అలాట్ చేశ

Read More

తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి : మల్లు రవి

సమన్వయ కమిటీ ఏర్పాటులో జాప్యం ఎందుకు?     తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రాజెక

Read More

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి మెట్రో! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    నేరుగా అప్పు తీసుకుంటే 10 నుంచి 12 శాతం వడ్డీ     కేంద్రాన్ని కలుపుకుంటే 2 నుంచి 4 శాతంలోపే     మీడ

Read More

తాడిచర్ల- 2 బ్లాక్ సింగరేణికే..ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచితేనే సింగరేణికి మనుగడ

ప్రధాని అనుమతితో నిర్ణయం తీసుకున్నాం: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న

Read More

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న

Read More