Kishan reddy

బీజేపీతో పొత్తున్నా మల్కాజ్ గిరి ఎంపి టికెట్ నా కొడుకుదే: మల్లారెడ్డి

బీజేపీతో తమ ఎమ్మెల్యేలు టచ్ లో లేరని అంటూనే..బీజేపీతో ఒకవేళ పొత్తున్నా మల్కాజ్ గిరి టికెట్ తన కొడుకు భద్రా రెడ్డిదేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. &n

Read More

బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు..ఐదుగురు ఎంపీలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక  వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు  ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో

Read More

బీఆర్ఎస్,  కాంగ్రెస్  .. డైవర్షన్ ​పాలిటిక్స్ చేస్తున్నయ్ : కిషన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్

Read More

త్వరగా భూమి సేకరించి ఇస్తే ట్రిపుల్​ ఆర్​ చుట్టూ రైల్వే లైన్​

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని, దీని కోసం తొమ్మిదేండ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చు చే

Read More

బీజేపీ బస్సు యాత్రలకు చరిత్ర పేర్లు

లోక్ సభ ఎన్నికలకు ప్రచారంలో స్పీడ్ పెంచింది రాష్ట్ర బీజేపీ. ఇప్పటికే  బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తుండగా..  ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

Read More

బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    డిప్యూటీ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి     మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్​గా ఏవీఎన్ రెడ్డి    &nb

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది: కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్

Read More

గల్లీలో లడాయి.. ఢిల్లీలో దోస్తానీ: మంత్రి పొన్నం ప్రభాకర్

గల్లీలో లడాయి.. ఢిల్లీలో దోస్తానీ బీజేపీతో పీడించబడని ఏకైక పార్టీ బీఆర్ఎస్  కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేట్ చేసిందే కేసీఆర్

Read More

బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి

బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి  ఉపనేతలుగా పాయల్, కాటిపల్లి  సెక్రటరీగా రామారావు పటేల్   పార్టీ చీఫ్ విప్ గా హరీశ్ బాబు &nbs

Read More

ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేస్తాం: కిషన్‌‌‌‌ రెడ్డి 

ముషీరాబాద్, వెలుగు: ప్రజలకు మేలు చేసే ఆసుపత్రులను మరింత పటిష్ఠం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  మంగళవారం విద్యానగర్‌‌&

Read More

వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం ఫిబ్రవరిలో రీ ఓపెనింగ్‍

హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులు 99 శాతం పూర్తయ్యాయని కిషన్‍రెడ్డి వెల్లడించారు. వారంలోపు మిగిలిన పనులు పూర్తిచేసి ఫిబ్రవరి నెలా

Read More

ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేరుస్తం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి 

కంటోన్మెంట్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే చట్టబద్ధత రానుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. అయితే సుప్రీం

Read More

జగన్‍ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్‍ ఏం చేసిండు? : కిషన్​ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్‍ నల్గొండ సభ : కిషన్​ రెడ్డి   ఎంపీ ​ఎలక్షన్స్​ కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్​ జల రాజకీయాలని ఫైర

Read More