Kishan reddy

బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ : మాయావతి

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల

Read More

కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు : రేవంత్ రెడ్డి

దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తరలించుకుని పోతుంటే అనాడు చెరుకు ముత్యం రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేకంగా నిధ

Read More

ఆదరించండి.. అభివృద్ధి చేస్త : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

Read More

కేటీఆర్, గోరటి గుర్తు తెలియని వ్యక్తులా?.. పోలీసుల ఎఫ్ఐఆర్​పై సీఈవోకు కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బహిరంగంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అమరవీరుల స్థూపం వద్ద బహిరంగంగా ఇంటర్వ్యూ చేసినా, పోలీసులు ఎఫ్ఐఆర్​లో ఎవరో గుర్తు

Read More

కేసీఆర్ దమ్ముంటే .. ఆ లెటర్లు బయటపెట్టు: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి100 లెటర్లు రాశానంటున్న కేసీఆర్... దమ్ముంటే ఆ లేఖలను బయటపెట్టాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క

Read More

విజేయుడు అభ్యర్థిత్వంపై జోక్యం చేసుకోలేం: హైకోర్ట్

హైదరాబాద్ వెలుగు: అలంపూర్‌‌ బీఆర్ఎస్ క్యాండిడేట్ విజేయుడు అభ్యర్థిత్వంపై దాఖలైన పిటిషన్‌‌ విషయంలో తాము  జోక్యం చేసుకోలేమని&nb

Read More

రవాణా రంగ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోలే : రోహిన్ రెడ్డి

అంబర్ పేట, వెలుగు: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు జనం తగిన బుద్ధి చెప్తారని అంబర్ పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి తెలిపారు. అంబర్​పేట సెగ్మెం

Read More

బీజేపీ 30 నుంచి 40 సీట్లు గెలుస్తుంది: పెరిక సురేశ్​

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 నుంచి 40 సీట్లు గెలుస్తుందని ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా సెంటర్ మెంబర్ పెరిక సురేశ్​

Read More

మియాపూర్ నుంచి చందానగర్ వరకు మెట్రోను పొడిగిస్తం : మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి మద్దతుగా ప్రచారం చందానగర్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సిటీలో 70 కి.మీ మేర ఉన్న మెట్రో లేన్​ను తొంద

Read More

అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాద

Read More

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 10 వేలు.. ఐదంచెల భద్రతకు ఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందు

Read More

అభివృద్ధిని చూసి ఓటేయ్యాలె : ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: సెగ్మెంట్​లో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మ

Read More

ఆ పార్టీ మంత్రులు, నాయకుల మాటలు నమ్మొద్దు: యడ్యూరప్ప

జహీరాబాద్/హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూర

Read More