kishanreddy

గవర్నర్‭తో అబద్ధాలు చెప్పించారు: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో..  అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్రమంత్రి

Read More

కొనసాగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న జాతీయ కార

Read More

రాజీనామాకు సిద్ధమైన కేటీఆర్!

కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మం

Read More

సెంట్రల్ హైదరాబాద్‭ను ప్రభుత్వం పట్టించుకుంటలేదు : కిషన్ రెడ్డి

ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పోరాటం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్ స

Read More

సికింద్రాబాద్‭లో కిషన్ రెడ్డి పాదయాత్ర

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలపేట్, మెట్టుగూడలో కిష

Read More

మర్రి చేరికతో పార్టీకి మరింత బలం: వివేక్ వెంకటస్వామి

ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు సీఎం కేసీఆర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోష

Read More

కేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం: కిషన్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‭కు గట్టి పోటీ ఇచ్చామని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నైతిక విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఉపఎన్నిక సయమంలో

Read More

మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి కౌంటర్

మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరోనా టీకా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి, తీసుకున్న చొరవ భారతీయులతో

Read More

గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జేపీ నడ్డా

హైదరాబాద్:బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ శాంతి ర్యాలీని బీజేపీ విరమించుకుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Read More

కేంద్రం దగ్గరకు వెళ్తే విమాన ఖర్చులు దండగ

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి   తాము కొనబోమన్నారు సీఎం కేసీఆర్. పేగులు తెగేదాకా కేంద్రంతో కొట్లాడినామన్నారు. కేంద్రం దగ్గ

Read More

కిషన్ రెడ్డి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కిషన్ రెడ్డి ప్రచారా

Read More

15  మంది కేంద్ర మంత్రులు.. 28 మంది సహాయ మంత్రులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం తన కేబినెట్ విస్తరణ చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో 43 మందితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప

Read More

మోడీ కేబినెట్ విస్తరణ.. ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తన కేబినెట్‌లో తొలిసారి భారీ మార్పులు చేశారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగ

Read More