Krishna District
మత్స్యకారులకు చిక్కిన 1150 కిలోల చేప
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు సముద్రంలో భారీ చేప లభ్యమైంది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన వారికి అదృష్టం చేప రూపంల
Read Moreకృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
ఏడుగురు అక్కడికక్కడే మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమం జగ్గయ్యపేట్ వేదాద్రి వద్ద ట్రాక్టర్- లారీ ఢీ దేవుని దర్శనానికి వెళ్లి వస్తుండగా
Read Moreపేకాటలో డబ్బు పోగొట్టుకొని బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
పేకాటకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, నూజివీడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగింది. బ్యాంకుల
Read Moreకృష్ణా జిల్లాలో విషాదం.. చెరువులో పడి అన్నదమ్ములు మృతి
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర సెల్ఫీ తీసుకుందామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు
Read Moreకృష్ణా జిల్లాలో భారీ వర్షం
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కు
Read Moreవైద్యం అందక..తోటలోనే ప్రసవించిన మహిళ
కృష్ణా జిల్లా జి. కొండూరులో ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో తోటలోనే ప్రసవించింది. కుంటముక్కలలో మామిడితోటలో కాపలా ఉంటున్న ఒరిస్సాకు చెందిన సునీత అనే మహిళ
Read Moreకృష్ణా జిల్లాలో అనుమానిత కరోనా వైరస్ కేసు నమోదు
కృష్ణా జిల్లాలో అనుమానిత కరోనా వైరస్ కేసు నమోదైంది. మనిషి వెంట్రుక మందంలో 900వ వంతుండే అతి చిన్న కరోనా వైరస్ ఇప్పుడు
Read Moreరోడ్డు ప్రమాదంలో బాబాయ్, అబ్బాయి మృతి
బైక్ ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగింది. పెనుగంచిప్రోలు కు చెందిన సీఏ విద్యార్థి రామ్ గోపాల్ పెళ్ల
Read More5 కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ
5 కేజీల మటన్ కొనుగోలు చేస్తారో వారికి 500 ఖరీదైన హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఓ వ్యాపారి. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు మటన వ్యాపా
Read Moreట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి
ఏపీ కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు చనిపోయారు. మరికొందరి
Read Moreజోరుగా కోడి పందేలు.. ‘విన్నర్’కి రాయల్ ఎన్ఫీల్డ్
కృష్ణా జిల్లాలో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పామర్రు, మచిలీపట్నం, గన్నవరం ప్రాంతాల్లో నిబంధనలను పక్కన పెట్టి కోళ్లకు కత్తులు కట్టి బరిలో
Read Moreభోజనంలో మత్తు మందు కలుపుతోందని భార్యని చంపిన భర్త
నందిగామ: తినే భోజనంలో మత్తు పదార్ధాలు కలిపి పెడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య గొంతు నులిమి చంపేశాడు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్ల
Read Moreరెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి
క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్లిన వ్యక్తి పై దాడికి పాల్పడ్డాడు ఓ రెవెన్యూ ఉద్యోగి. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది. ముసునూరుకు చెందిన మద్దాల
Read More