Krishna River
వీడియో తీయమని లైవ్లో నదిలోకి దూకిన వ్యక్తి
విజయవాడలోని కనకదుర్గ వారధిపై దారుణం జరిగింది. పూజ చేసుకుంటానంటూ బ్రిడ్జీపైకి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిగడపకి చెందిన
Read Moreకృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు
కృష్ణా నదిలో పుట్టి మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటే క్రమంలో ఈ
Read Moreజూరాల ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేత
కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గడమే కారణం విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం
Read Moreకృష్ణాలో వరద ఉన్నా కల్వకుర్తి బంద్
లిఫ్ట్ స్కీంలోని మొత్తం పంపులను ఆపేసిన ఆఫీసర్లు పంపు ఆపరేటర్లకు కరోనా వచ్చిందని నిలిపివేత క్వారంటైన్ ముగిశాకే తిరిగి స్టార్ట్ చేస్తామంటున్న ఇంజనీర్లు
Read Moreశ్రీశైలం డ్యాం కు పెరుగుతున్న వరద
ఇన్ ఫ్లో: 2 లక్షల 8 వేల క్యూసెక్కులు… డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం: 215 టీఎంసీలు.. ప్రస్తుత నీటిమట్టం: 859 అడుగులు 104 టీఎంసీలు.. కర్నూలు: ఎగువన కుర
Read Moreరాయలసీమ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సంగమేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల
Read Moreజూరాల ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేత
ఆల్మట్టి నుండి భారీగా వస్తున్న వరద రాత్రికి మరింత పెరిగే అవకాశం మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుండి జూరాల ప్రాజెక్ట
Read Moreఅపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉన్న రోజునే మంత్రివర్గ సమావేశమా?
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్
Read Moreకేసీఆర్.. జగన్తో కుమ్మక్కయ్యావా?
చిత్తశుద్ధి ఉంటే నీళ్ల దోపిడీపై సుప్రీంలో పిటిషన్ వేయి సీఎం కేసీఆర్కు నాగం లెటర్ హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలను ఏపీకి తరలించే విషయంల
Read Moreశ్రీశైలం డ్యాంలో 67 టీఎంసీలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టికి 51వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 46వేల క్యూసెక్కులు కింది
Read Moreరివర్ బోర్డులను లైట్ తీసుకుంటున్నరు డీపీఆర్ ఇవ్వట్లేదు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఈ నదులపై చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు
Read Moreకృష్ణా నీళ్లలో ఏపీ 38 టీఎంసీలు ఎక్కువ తీసుకుంది
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్లలో కేటాయింపుల కన్నా 38.56 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ అదనంగా తీసుకుందని, గాజులదిన్నె నుంచి తీసుకున్న నీటిని లెక్కల్లో చూపించ
Read More












