land
పొలానికి నీళ్లు పారిస్తుండగా.. గుండెపోటుతో రైతు మృతి
ధర్మసాగర్ , వెలుగు : పొలానికి నీళ్లు పారించడానికి వెళ్లిన రైతు గుండెపోటుతో చనిపోయాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లకు చెందిన
Read Moreఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ దేవతల స్థలాన్ని కబ్జా చేసి మరొకరికి అమ్మి సొమ్ము చేసుకున్నాడని గ్రామస్తులు ఆర
Read Moreధరణి లొసుగులతో భూముల ఆక్రమణకు కుట్ర
పోర్టల్ తో ఎక్కువగా ప్రయోజనం పొందింది బీఆర్ఎస్ నేతలే ధరణి ప్రత్యేక కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపణ
Read Moreకాకా వెంకటస్వామి కాలనీ పేరుతో భూదందాలకు పాల్పడ్డవారిని వదిలిపెట్టం : గడ్డం వినోద్
మా తండ్రి పేరును బద్నాం చేస్తే ఉపేక్షించం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్
Read Moreహైవేకు భూములియ్యం..ఎన్హెచ్ 63 భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
మూడుసార్లు అలైన్మెంట్ మార్చడంపై నిరసన జిల్లాలో 35 కిలోమీటర్లకు గాను 1,433 ఎకరాలు సర్వే గ్రామ సభలు పెట్టకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం
Read Moreధరణి ఆపరేటర్లకు పది నెలలుగా జీతాల్లేవ్
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది సిబ్బంది పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బిల్లులు ఇవ్వకుండా 9 నెలల జీతం ఆపిన గత ప్రభుత్వం కరీం
Read Moreసీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం
గత బీఆర్ఎస్ సర్కార్పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫైర్ రూ.1,552 కోట్ల అంచనాలను రూ.23 వేల కోట్లకు పెంచారని కామెంట్
Read Moreఅగ్రి వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దు
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ భూమిని కేటాయించడం సరికాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కా
Read Moreధరణిలో దందాలు.. ప్లాట్లన్నీ అమ్మేశాక రోడ్లు మరొకరికి రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో ఆరేండ్ల కింద జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు రెవెన్యూ ఆఫీసర్లు చాలా చోట్ల రోడ్లకు కూడా పట్టా చేసి పాస్ బుక్స్ జారీ చేశారు. భూ రికార్డ
Read Moreమనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార
Read Moreఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ రహాదారుల మధ్య ఇండస్ట్రీయల్ కారిడార్
ఔటర్కు అవతల.. ట్రిపుల్ఆర్కు ఇవతల కొత్త పారిశ్రామిక వాడలు 500 – 1000 ఎకరాల మేర భూముల
Read Moreతమ భూమిలో గుడి కట్టొద్దంటూ తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం
సర్కారు భూమి అంటూ వాదించిన అయ్యప్ప మాలధారులు బతిమిలాడినా వినకపోవడంతో పురుగుల మందు తాగిన్రు పెనుబల్లి, వెలుగు : తమ భూమిలో గుడి కట్టొద్ద
Read Moreవేల్పూర్ లో స్థల వివాదం ..షాపుల తొలగింపుతో ఉద్రిక్తత
భారీగా మోహరించిన పోలీసులు బాల్కొండ, వెలుగు: వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం ఓ స్థల వివాదమై వీడీసీ, ఓ సామాజికవర్గం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది
Read More