latest news

నేడు ఓయూ 83వ కాన్వొకేషన్ .. పాస్​పై ఒక్కరికే ఆడిటోరియంలోకి ఎంట్రీ 

979 మందికి పీహెచ్​డీ పట్టాలు, 45 మంది స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్  పీహెచ్​డీ పట్టా అందుకోనున్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీత

Read More

‘పార్టీల’ విరాళాల లెక్కలు ప్రజలకు చెప్పక్కర్లేదు: సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్

Read More

తెలంగాణ ఇస్తేనే కేసీఆర్​కు సీఎం పదవి వచ్చింది: అంజన్ కుమార్ యాదవ్ 

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఇక్కడ జనాల బలమైన ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్​కు స

Read More

కేసీఆర్ పై పోటీకి సిద్ధం : రచ్చ సుభద్రా రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సీఎం కేసీఆర్​పై గజ్వేల్​లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అధ్యక్షురాలు,1969 తొలిదశ ఉ

Read More

కీడా కోలా మజా ఇస్తుంది

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘కీడా కోలా’. రానా సమర్పణలో  కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్

Read More

ఎన్నికల నిర్వహణలో బాధ్యతతో పనిచేయాలి : భారతి హోళీకేరి 

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని  రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి స

Read More

బట్టలుతకడానికి వెళ్లి యువతి గల్లంతు

వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులో బట్టలుతకడానికి కాలువకు వెళ్లగా, అందులోకి జారిపడి ఓ యువతి గల్లంతైంది

Read More

ఇద్దరు హైకోర్టు జడ్జిల బదిలీ .. 28కి తగ్గిన న్యాయమూర్తుల సంఖ్య

సీజే అధ్యక్షతన ఫస్ట్‌‌‌‌ కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా చేస్తున్న ఇద

Read More

అక్టోబర్31న పలు రైలు సర్వీసులు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా..   దక్షిణ మధ్య రైల్వే మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్ల

Read More

సూపర్‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌తో ఫెరారి కొత్త కారు

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ ఫెరారి  499 మోదిసికాతా స్పోర్ట్స్‌‌‌‌ ప్రోటోటైప్‌‌‌‌ను ఫెరారి వరల

Read More

బీటెక్ యువతి మృతికి కారకుడైన నిందితుడి ఎన్​కౌంటర్

లక్నో: మొబైల్ ఫోన్ చోరీ చేసి, బీటెక్ విద్యార్థిని మృతికి కారకుడైన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఎన్​కౌంటర్ చేశారు. ఘజియాబాద్​లోని మసూరి పోలీ

Read More

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి..ఒక ట్రిప్పుకు రూ. 60 వేల కమీషన్

లారీ క్యాబిన్​లో స్పెషల్ బాక్స్ఏర్పాటు చేసి తరలిస్తున్న డ్రైవర్ అరెస్ట్ రూ.2 కోట్ల 25లక్షల విలువైన 710 కిలోల సరుకు సీజ్  హైదరాబాద్, వెల

Read More

కొనసాగుతున్న నిలదీతలు.. ప్రచారంలో నేతలను నిలదీస్తోన్న ప్రజానీకం

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లో ఎమ్మెల్యే జోగు రామన్నను నిలదీసిన యాదవ సంఘం మెదక్​ జిల్లా శివ్వాయిపల్లిలో  పద్మా దేవేందర్​రెడ్డిపై మహిళల ఫైర్​ ప

Read More