leaders
ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దీక్ష
ఢిల్లీలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయ్యింది. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రవైఖరికి నిరసనగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష కొనసాగ
Read Moreస్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు
నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్
Read Moreకేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం
హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ
Read Moreకుట్రపూరితంగా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు
తెలంగాణ నుంచి బీజేపీని దూరం చేయడం ఎవరితరం కాదు హైదరాబాద్: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీ పాలన సాగిస్తోందని.. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఎలా
Read Moreరేపు రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్, వెలుగు: అసంతృప్తులు, అంతర్గత లొల్లులతో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు ఢిల్లీలో సోమవా
Read Moreపోషణ్ అభియాన్ గర్భిణీలకు వరం
హైదరాబాద్: మల్కాజిగిరిలోని దీన్ దయాల్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం ప్రవ
Read Moreసోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు
ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లకు చుక్కెదురైంది. పార్టీ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో పడరానీ పాట్లు పడ్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్
Read Moreకాంగ్రెస్ రెబెల్ నేతలతో సోనియా సమావేశం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెబెల్ నేత
Read Moreప్రజలెప్పుడూ మారరు.. నాయకులే మారుతుంటారు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కీలక నేత అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారుతారనే ఊహాగానాలు ఉన్నా
Read Moreచిన జీయర్పై ఫిర్యాదు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని కొందుర్గ్, చిక్కడపల్లి పీఎస్లలో ప్రజా సంఘాల కంప్లయింట్ ఆయనను అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చ
Read Moreకూటమి ఏర్పాటు చేయాలంటున్న కాంగ్రెస్ నేతలు
సోనియాతో సమావేశమై చర్చించనున్న ఆజాద్ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఘోర ఓటమి నుంచి క
Read Moreటీఎస్పీఎస్సీ ముట్టడికి ఎన్ఎస్యూఐ విద్యార్థుల యత్నం
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం (టీఎస్పీఎస్సీ) ముట్టడికి ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రయత్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయా
Read Moreవారి కోసమే షుగర్ ఫ్యాక్టరీలను తెరవడం లేదు
జగిత్యాల జిల్లా: అధికార పార్టీ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం లేదని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆరోపించారు. జగి
Read More