leaders

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

కర్రలతో దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిలో గాయపడ్డ చెన్నూరు బీజేపీ ఇంచార్జీ అందుగుల శ్రీనివాస్ బాల్క సుమన్ అనుచరులే తమపై దాడికి దిగారన

Read More

పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మాణిక్కం ఠాగూర్

Read More

నిధుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధం

అవినీతికి తెలంగాణ సెంటిమెంట్ ముడిపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు సూర్యాపేట జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూర్యాపేట జిల్లా : రాష్ట్ర

Read More

బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి

వరంగల్ : కొంతమంది సీఎం కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణల

Read More

టీఆర్ఎస్ లీడర్ల వల్లే చనిపోతున్నామని బాధితులు చెప్పినా నో యాక్షన్

తన చావుకు మంత్రి అజయ్​కారణమని సాయిగణేశ్ చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు​ చేయలే రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్ ఘటనలో టీఆర్ఎస్ లీడర్లను కాపాడే యత్నం నింది

Read More

లీడర్లు పట్టించుకోలేదనే.. జనం నా దగ్గరకు వస్తున్నారు

టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలు సరికాదు: గవర్నర్ తమిళిసై  ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు వింటే జనం నా దగ్గరకు ఎందుకు వస్తరు? గవర్నర్​ హోదాలో ఉన్న వ్యక

Read More

ప్రశ్నిస్తే వేధింపులు.. సర్కారు తీరుపై నెటిజనుల అసంతృప్తి

పోలీసులు, టీఆర్​ఎస్​ లీడర్లు బెదిరిస్తున్నారని ఆవేదన ఖమ్మంలో సాయి గణేశ్​ పై ఏకంగా 16 కేసులు..  రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకెన్నో

Read More

ఇతర పార్టీల వైపు టీఆర్ఎస్ లీడర్ల చూపు 

ఉమ్మడి ఖ‌‌మ్మం జిల్లాలో శ్రుతిమించిన విభేదాలు..  పాత, కొత్త నేతల మధ్య కయ్యం హుజూరాబాద్‌‌, వ‌‌రంగ‌&

Read More

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మ

Read More

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దీక్ష

ఢిల్లీలోని తెలంగాణ భవన్  గులాబీమయం అయ్యింది. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రవైఖరికి నిరసనగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష కొనసాగ

Read More

స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్

Read More

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

కుట్రపూరితంగా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు

తెలంగాణ నుంచి బీజేపీని దూరం చేయడం ఎవరితరం కాదు హైదరాబాద్: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీ పాలన సాగిస్తోందని.. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఎలా

Read More