leaders

వారం రోజుల తర్వాతనా స్పందించేది?

డీజీపీ ఆఫీసును ముట్టడించిన యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. జూబ్లీహిల్స్ లో మైనర్ పై అత్యాచారం

Read More

అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతల  నివాళులు

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క ..తెలంగ

Read More

ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాన్నితగ్గించాలి

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ, కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తున్నాయని లెఫ్ట్​ పార్టీల నాయకులు ఆరోపించారు. శ్రీలంక తరహాల

Read More

ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి

జయంతి సందర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నారు టీఆర్ఎస్ న

Read More

పార్లమెంట్‌ ను రద్దు చేస్తే.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం

బీజేపీ నేతలకు మంత్రి తలసాని సవాల్‌ దేశానికి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తారని మోడీకి భయం  సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు

Read More

స్టూడెంట్​ ఎన్నికలతో..మంచి లీడర్లు వస్తరు!

చదువుకుంటూనే.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అసాంఘిక శక్తులపై పోరాటం చేసేవాడు విద్యార్థి. అతని నిస్వార్థపు ఆలోచనలు, చర్యలు దేశ

Read More

నేతల ఇళ్ల మీద దాడి చేసిన వారిపై.. అట్రాసిటీ కేసులు పెట్టాలి

మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతిధుల ఇళ్లపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు మాలమహానాడు

Read More

ఎన్నికల వార్​లో సోషల్​ సైన్యం

సర్వేలు, ప్రచార ప్లానింగ్ అంతా వీళ్ల చేతుల్లోనే ఎన్నికల నాటికి లక్ష మంది క్యాంపెయినర్లు పార్టీలు, లీడర్ల కోసం పుట్టుకొస్తున్న స్ట్రాటజీ సం

Read More

ఆ 2 వేల ఎకరాలపై లీడర్ల కన్నువడ్డది

మహబూబాబాద్​, వెలుగు: ​మహబూబాబాద్​లోని 551 సర్వే నంబర్​లో 2 వేల ఎకరాల భూ ములను గతంలో  పేదలకు అసైన్​ చేశారని, కానీ ఈ భూములపై రాజకీయ నేతల కన్నుపడింద

Read More

అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్

హైదరాబాద్: అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారన్నారు జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా,

Read More

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

హైదరాబాద్: డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరల పెంపుపై రోడ్డెక్కారు మహిళా కాంగ్రెస్ నేతలు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. గా

Read More

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

పనికిమాలిన పార్టీ  టీఆర్ఎస్ ప్రజలు మేల్కొండి.. ఎవరూ భయపడొద్దు.. నేను ఉన్నా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్  హైద

Read More

దాడి చేస్తున్నారని 100కు ఫోన్ చేస్తే.. పోలీసులు గంట దాకా రాలే

బీజేపీ లీడర్లపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల దాడి కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డ వంద మంది దుండగులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సహ

Read More