Maharashtra
NDRF సిబ్బందికి రాఖీలు కట్టి హారతిచ్చారు
భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లు జలమయమైయ్యాయి. వరదల్లో చి
Read Moreపరుగు మొదలు
భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పట్టిందల్లా బంగారమవుతోంది. బడ్జెట్ సెషన్లో బిల్లుల్ని ఆమోదింపజేయడంలో రికార్డు సృష్టించింది. అదే జోష్తో త్వరలో జరగనున్న
Read Moreముంపులో 3 రాష్ట్రాలు..100మందికి పైగా మృతి
కేరళలో 46 మంది, మహారాష్ట్రలో 30 , కర్నాటకలో 24 మంది మృతి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కేరళ, కర్నాటక, మహారాష్ట్రలో వరదలు పోటెత్తాయ
Read Moreమహారాష్ట్రలో భారీగా వరదలు..
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్హాపూర్, సాంగ్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లోని బ్యారేజ్ లు నిండిప
Read Moreవరద ఉద్ధృతికి పడవ బోల్తా..9 మంది మృతి
సంగ్లీ: పడవ ప్రమాదంలో 9 మంది మరణించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. సంగ్లీ జిల్లాలో బుధవారం 30 మందితో బయల్దేరిన పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ
Read Moreతాగిన మైకం: సర్వీస్ రివాల్వర్తో MH పోలీసు హల్చల్
ఆసిఫాబాద్,వెలుగు: తాగిన మైకంలో ఓ మహారాష్ట్ర ఎస్సై సర్వీస్ రివాల్వర్తో పశువుల సంతలో హల్చల్ చేశాడు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్
Read Moreమహారాష్ట్రను వణికిస్తున్న వానలు
కొల్హాపూర్లో భారీ వర్షం మూతపడ్డ నేషనల్ హైవే పుణె, నాసిక్, థానేల్లో స్కూళ్లు బంద్ గోవా, కర్నాటకల్లోనూ.. వర్షాలు మహారాష్ట్రను వానలు ముంచెత్తుత
Read Moreమహారాష్ట్రలో మహిళా బస్సు డ్రైవర్లు
మహారాష్ట్రలో మరో ఏడాదిలో లేడీ ఆర్టీసీ డ్రైవర్లు రాబోతున్నారు. ఇటీవల మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) నిర్వ
Read Moreతొలి ట్రిపుల్ తలాఖ్ కేసు నమోదు
ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చాక… మహారాష్ట్రలో తొలి కేసు నమోదైంది. తనకు వాట్సప్ లో ట్రిపుల్ తలాక్ మెసేజ్ పంపించాడంటూ ఓ వివాహిత ….థానెల
Read Moreఫడ్నవీస్కు మూడు నెలల్లో పెద్ద పరీక్ష
మరో మూడు నెలల్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే రెడీ అవుతోంది. ఈసారి ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకు
Read Moreప్రసాదంలో విషం : 400 మందిని చంపాలనుకున్నారు
ఉగ్రవాదులు నయా ప్లాన్ వేశారు. ఈ సారి ఆలయాలకు వచ్చే భక్తులను భక్తితో చంపాలనుకున్నారు. ప్రసాదంలో విషం కలిపి 400లకు పైగా భక్తులను చంపాలనుకున్నారు. విశ్వస
Read Moreమూడు రాష్ట్రాల మధ్య తగ్గిన దూరం
తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలు, బ్యారేజీలతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు రవాణా
Read Moreసాయి బాబాతో మాట్లాడుతానంటూ మహిళా సన్యాసి మోసం.. అరెస్ట్
ముంబై: శిరిడీ సాయి బాబాతో డైరెక్టుగా మాట్లాడి కుటుంబ సమస్యలను, రోగాలను నయం చేస్తానంటూ ఓ మహిళను మోసం చేసింది ఓ మహిళా సన్యాసిని. ముంబై కు చెందిన కిరణ్ ద
Read More












