Maharashtra

మావోల బీభత్సం..16 మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి దాదాపుర్ లో 36 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టిన గంటల్లో

Read More

500 గ్రామాల్లో ‘ఆత్మీయ’త సేవలు

మహారాష్ట్ర : గ్రామాల్లో ని పేషెంట్లకు మెంటల్ హెల్త్​ సర్వీసులు అందటం అసాధ్యం. ఆ ప్రాంతాల్లో అదో సవాల్‌‌గా మారింది. దీంతోపాటు గ్రామాల్లో మానసిక వైద్య స

Read More

పోలింగ్ బూత్ సమీపంలో నక్సల్స్ బాంబు దాడి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశం మొత్తమ్మీద పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినా కూడా పలు రాష్ట్రాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారా

Read More

నాగ్‌పూర్‌లో ఓటేసిన మహారాష్ట్ర సీఎం

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులు తన తల్లి, భార్యతో కలిసి నాగ్‌పూర

Read More

నాగ్ పూర్ లో ఓటు వేసిన మోహన్ భగత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్ పూర్ లోని 216 పోలింగ్ బూత్ లో ఓటేసిన మోహన్ భగత్ దేశ ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. ఓటు అ

Read More

కోతులు, కుక్కల బెడద: ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి

నోరులేని మూగ జీవాల పట్ల దయ చూపడం సంగతి ఎలా ఉన్నా.. సామాన్య జనాలకు మాత్రం కోతులు, ఊరకుక్కలు పెద్ద బెడదగా తయారయాయ్యి. వీటి దెబ్బకు మహారాష్ట్రలోని రత్నగి

Read More

లోక్‌స‌భ‌లో కూడా మహిళలకు సీట్లు అంతంతమాత్రమే

మహారాష్ట్రలోనూ మహిళలకు దక్కని ప్రాధాన్యం ప్రధాన పార్టీల తరఫున బరిలో 13 మంది మాత్రమే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా లోపాయికారి అవ

Read More

లోక్ సభ బరిలో..  తొలిసారి మహారాష్ట్ర నుంచి మజ్లిస్ పోటీ

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎమ్ఐఎమ్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందుకుగాను.. ఔరంగాబాద్ సెంట్రల్

Read More

లోయ‌లో పడ్డ బస్సు: నలుగురు మృతి

మ‌హరాష్ట్ర లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్ర‌మాద‌వ‌శాత్తు బస్సు లోయలో పడటంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డార

Read More

ఎలుగుబంటిని చూసి పరుగులు తీసిన గ్రామస్తులు

మహారాష్ట్ర : అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి ఊరులోకి ఎంటర్ కావడమే కాకుండా ఓ ఇంట్లోకి వచ్చింది. ఇంకేముందు అది చూసిన ఇంట్లోవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గే

Read More

మహారాష్ట్రలో స్వల్ప భూకంపం

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది.  భూకంప తీవ్రతకు ముంబైలోనూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Read More

ఆందోళన విరమించిన మహా రైతులు

కనీస మద్దతు ధర, రుణమాఫీ కోరుతూ చేపట్టిన ఆందోళనను విరమించారు మహారాష్ట్ర రైతులు. మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆం

Read More