Maharashtra

పైప్​లైన్ బద్దలై ఎగజిమ్మిన నీళ్లు.. మహిళకు గాయాలు

మహారాష్ట్రలోని యవత్​మల్​లో ఘటన యవత్​మల్ (మహారాష్ట్ర): భూకంపం వచ్చినట్లు పెద్ద సౌండ్​తో రోడ్డు కింద ఉన్న పైప్​లైన్ బద్దలై నీళ్లు ఎగజిమ్మిన

Read More

యాదాద్రి జిల్లాలో హాష్​ ఆయి ల్, గంజాయి దందా

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో హాష్​ ఆయి ల్, గంజాయి దందా ఆగడం లేదు. లోకల్​గా అమ్ము తూ, జిల్లా మీదుగా భారీ మొత్తంలో తరలిస్తూ వరుసగా పట్టుపడుతున్నా

Read More

బాల్ ఠాక్రే పేరు వాడుకోకుండా మోడీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలి: ఉద్దవ్ ఠాక్రే

బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తులా వ్యవహరిస్తో

Read More

మహారాష్ట్రకు పత్తి ఫీజు పేరుతో దోపిడి

మహారాష్ట్రకు పత్తి ఫీజు పేరుతో దోపిడి మహారాష్ట్ర లో పత్తి అమ్ముకునేందుకు వెళ్తున్న రైతుల నుంచి ఫీజు వసూలు సిర్పూర్ -టీ లో చెక్ పోస్టు   రూ

Read More

తిపేశ్వర్ అభయారణ్యంలోకి తిరిగి వెళ్లిన4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లా : మహారాష్ట్రలోని తిపేశ్వర్ అభయారణ్యంలోకి 4 పెద్దపులులు తిరిగి వెళ్లిపోయాయి. గత 6 రోజులుగా భీంపూర్ మండలం గొల్లగఢ్, తాంసి-కె, గుంజ

Read More

నాలుగు నెలల బిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే

మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే మరోసారి వార్తల్లో నిలిచారు. తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. అ

Read More

మెడల ఉల్లిగడ్డ దండలతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో విధాన సభకు వచ్చారు. అధికారులు తలపై ఉల్లిగడ్డల బుట్లను పెట్

Read More

512 కిలోల ఉల్లి..70 కి.మీ నడక..వచ్చింది రూ. 2

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు సరైన న్యాయం ఎక్కడా జరగడం లేదు. వ్యాపారుల దౌర్జన్యానికి రైతులు మోసపోతూనే ఉన్నారు. 512 కిలోల ఉల్లి విక్రయించిన ఓ రై

Read More

బీఆర్​ఎస్​లో ఎలా చేరాలి? : కవితకు అభిమాని ట్వీట్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ మహారాష్ట్రకు చెందిన సాగర్ ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్​ద్వారా వివరాలు అడిగారు.  అభిమాని చేసిన ట్వీట్ కు​

Read More

ఎన్నికల ముందు ‘మహా’ ఉప పోరు

మహారాష్ట్రలోని కసబా, చించ్ వాడ్ శాసన సభా స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎంత

Read More

ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : ఉద్ధవ్ థాకరే

సీఎం ఏకనాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీ అని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యా

Read More

షిండే వర్గానిదే శివసేన.. ఈసీ స్పష్టం

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వర్గానికి భారత ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. సీఎం ఏకనాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేన  పార్టీ అని  వెల్లడ

Read More

శ్రీరాంసాగర్ నుంచి నీటిని ఎత్తిపోసుకోమ్మని మహారాష్ట్రకు కేసీఆర్ ఆఫర్

బీఆర్ఎస్​గా అవతరించిన తర్వాత కేసీఆర్​ తెలంగాణకు ఒక పెద్ద బహుమానం ప్రకటించారు.  నేను కాళేశ్వరం కట్టి తెలంగాణకు మూడేండ్ల నుంచి నీళ్లు ఇస్తున్నాను.

Read More