Maharashtra

నాలుగేళ్లు.. మూడుసార్లు డిప్యూటీ సీఎం... రెండు సార్లు ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్

శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మూడోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 2023 జూలై 02 న ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నవంబర్‌ నుంచి ఇప్పటివరకు

Read More

దేశాభివృద్ధి కోసమే షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం : అజిత్ పవార్

మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం పట్ల ఎన్సీపీ రెబల్ లీడర్ అజిత్ పవార్ స్పందించారు.  దేశాభివృద్ధి కోసమే ఏక్‌నాథ్‌  షిండే ప్రభ

Read More

బీఆర్ఎస్లోకి మాజీ సైనికులు..కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

బిఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర మాజీ సైనికులు చేరారు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర

Read More

మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారు..విపక్షాలకు 3 సీట్లు వస్తే గొప్ప

మహారాష్ట్ర సర్కారు ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎ

Read More

బ్రిడ్జిపై నుంచి రైల్వేట్రాక్‌పై పడ్డ కారు... ఐదుగురికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో  ఘోర ప్రమాదం జరిగింది. ప్లైఓవర్  పై నుంచి వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ

Read More

మహా మలుపు: ఎన్​సీపీపై అజిత్​పవార్ తిరుగుబాటు

మహారాష్ట్ర రాజకీయాలు కీలకమలుపు తిరుగుతున్నాయి. ఎల్​వోపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత, మహారాష్ట్ర నాయకుడు అజిత్ పవార్ ఆదివా

Read More

శిర్డీ ఆలయానికి భద్రత పెంపు

దేశంలోని ప్రముఖ  శిర్డీ సాయిబాబా దేవాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్​ భద్రత చర్యలు చేపట్టింది. శిర్డీ సాయిబాబా సంస్థాన్&zwn

Read More

చావుకు టికెట్ కొనుక్కున్నారా వాళ్లు..? బ‌స్సు సజీవ ద‌హ‌నంలో అసలేం జ‌రిగింది..? 

మహారాష్ట్రలో బస్సు ప్రమాదం ఎలా జరిగింది..? ముగ్గురు పిల్లలతో సహా 25 మంది సజీవ దహనం కావడం తీవ్రంగా కలిచి వేస్తోంది. రన్నింగ్ లో ఉండగానే బస్సు మంటల్లో ప

Read More

గోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో మరో ఐదుగురు అరెస్ట్

రూ.45 లక్షలు విలువైన 715 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం  గతంలోనే పట్టుబడ్డ నలుగురు నిందితులు సికింద్రాబాద్, వెలుగు: ఐటీ అధికారులమని

Read More

రన్నింగ్ బస్సులో మంటలు..25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో జులై 1వ తేదీ శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. యావత్ మాల్ నుంచి పూణ

Read More

లోకల్ రైల్లో కీచకులు.. ఆడోళ్లు కనిపిస్తే వదలటం లేదు..

లోకల్ రైల్లో కీచకులు ఎక్కువయ్యారు.. ఆడోళ్లు కనిపిస్తే చాలు వదలటం లేదు.  తాజాగా ముంబైలో ఓ 24 ఏళ్ల మహిళను లోకల్ రైల్లో గుర్తు తెలియని వ్యక్తి లైంగి

Read More

మహారాష్ట్ర, గుజరాత్​లో కుండపోత

మహారాష్ట్ర, గుజరాత్​లో కుండపోత ముంబై : మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్​ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, వెస్ట్​బెంగాల్, కర్నాటకతో పాటు పల

Read More

ఫడ్నవీస్​కు కాలివేలితో తిలకం దిద్దిన అమ్మాయి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు ఓ దివ్యాంగ యువతి కాలి బొటనవేలితో తిలకం దిద్దారు. హారతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఫడ్నవీస్​ భావోద్వేగానికి

Read More