modi
బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితురాలైన సైనా.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read Moreవచ్చే నెల 21 నుంచి ఇండియాలో ట్రంప్ టూర్ ?
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశ పర్యటన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో ఆయన మన దేశంలో టూర్ చేస్తారని సమాచారం.
Read MoreCAAతో రక్షణ కల్పిస్తాం
రిపబ్లిక్ డే తరువాత ఢిల్లీలో ప్రతి ఏటా నిర్వహించే…ప్రైమ్ మినిస్టర్స్ NCC క్యాడెట్స్ ర్యాలీ ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 2 వేల
Read More8 ఏళ్ల పిల్లాడిని అడిగినా చెడు జరిగిందని చెబుతాడు
ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక వ్యవస్థపై కనీస అవగాహన లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రపంచ దేశాల ఎదుట భారత్ను ఆయన నవ్వులపాలు చేస్తున్నారని ఆరోప
Read Moreపరీక్షా పే చర్చలో మన స్టూడెంట్స్ 19 మంది
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ మూడో ఎడిషన్లో పాల్గొనే అవకాశం రాష్ట్రం నుంచి 19 మంది స్టూడెంట్స్కు దక్కింది. ఢి
Read Moreమోడీ పైసా ఇయ్యలె.. బీజేపీనేమో మస్తు జేసినమంటోంది
సిరిసిల్ల, వేములవాడ రోడ్ షోల్లో మంత్రి కేటీఆర్ రెబల్స్ను నమ్మొద్దు.. టీఆర్ఎస్సోళ్లమంటరు గెలిచాక మళ్లీ పార్టీలోకి వస్తమంటే తీసుకోమని స్పష్టం రాజన
Read Moreదీపికా పదుకొనెకి నా లాంటి గురువు కావాలి: రామ్దేవ్ బాబా
ఢిల్లీలోని జేఎన్యూలో CAAని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిప
Read Moreబీజేపీ ఎంపీకి విష రసాయనాలతో లెటర్
మోడీ, అమిత్ షా, యోగీ ఫొటోలపై క్రాస్ మార్క్ భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్కు విష రసాయనాలతో కూడిన లెటర్ను గుర్తు తెలియని వ్యక్తులు పంపించారు. సాధ్
Read Moreట్రంప్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ట్రంప్ కుటుంబంతో పాటు అమెరికా ప్రజలు కొత్త సంవత
Read Moreప్రతి పౌరుడు మోడీ, షానే కావలంటున్నరు
ప్రధానిని కుటుంబంతో కలిసిన మోహన్ బాబు దక్షిణాది తారలతో ప్రత్యేక కార్యక్రమం చేస్తానన్నరు: విష్ణు ఎవరూ దేశం విడిచిపోవాలని మోడీ కోరుకోవడంలేదు: మంచు లక్ష
Read Moreమోడీ అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి: సోనియా గాంధీ
ఢిల్లీలోని JNU క్యాంపస్లో జరిగిన హింసపై దేశంలో ఉన్న ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న JNU పూర్వ విద్యార్థులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే క్యాం
Read MoreNRC, NPR.. రెండూ ఒక్కటే: అసదుద్దీన్ ఒవైసీ
మతం పేరుతో మోడీ దేశాన్ని విడదీయాలనుకుంటున్నడు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్, వెలుగు: సెక్యులర్ దేశాన్ని మతం పేరుతో ప్రధాని నరేంద్ర మోడ
Read Moreసవాల్ గా ‘సిటిజన్ ’
ఇండియాలో జనాభా లెక్కలకు సంబంధించి పక్కాగా ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టాలనుకుంటే… ఇక్కడున్నవాళ్లతోపాటు తమకు సంబంధం లేని పాకిస్థాన్, బంగ్లాదేశ్లుకూడా చాల
Read More












