modi
25 ఏళ్ల స్నేహ బంధం.. వాళ్ల అబద్ధాల వల్లే చెడింది
బీజేపీతో పొత్తు తెంచుకోవడానికి కారణం ఎమ్మెల్యేలకు చెప్పిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుకు కొత్త పొత్తులు దాదాపు ఖాయమైనట్లు
Read Moreరైతులకు అండగా నిలవాలి.. మోడీకి పవార్ విజ్ఞప్తి
పంట నష్టంతో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని ప్రధాని మోడీని కోరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ప్రధానితో శరద్ పవార్ సుమారు 30 నిముషాల పాటు భేటీ అ
Read Moreమీరు పీడీపీతో కలిసినప్పుడు.. మేం ఎన్సీపీతో కలిస్తే తప్పేంటి?
కలిస్తే ఏం అంటూనే ఖండించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో ఇంత వరకూ చర్చించనే లేదు బీజేపీకి ఇంకా డోర్స్ ఓపెన్గానే ఉన్నాయని ప్రకటన కానీ, 50:5
Read Moreఉద్ధవ్ ఠాక్రే నాకు బాగా క్లోజ్.. కానీ ఫోన్ ఎత్తట్లే
చాలా సార్లు ఫోన్ చేశా.. అయినా రెస్పాన్స్ లేదు కాంగ్రెసోళ్ల కన్నా శివసేన నేతలే ఘోరంగా మోడీని తిట్టారు బీజేపీతో పొత్తు.. ఆ పార్టీకి ఇష్టం లేనట్టుంది: ఫ
Read Moreజపాన్ ప్రధాని షింజో అబేతో మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ పర్యటన కొనసాగుతోంది. బ్యాంకాక్ లో జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు మోడీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక అంశాలపై ఇద్ద
Read Moreనా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలి : దీదీ
నా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. తన ఫోన్ ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని, అగంతకుల నుం
Read Moreఅందరి దగ్గరున్న గోల్డ్ లెక్క చెప్పాల్సిందే : గోల్డ్ బోర్డు
గోల్డ్ బోర్డ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. లెక్కల్లోకి రాని బంగారాన్ని లీగలైజ్ చేసేందుకు వీలుగా తీసుకురానున్న గోల్డ్ బోర్డ్ పథకాన
Read Moreపేదరికాన్ని స్వయంగా అనుభవించా: మోడీ
రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని తెలిపారు ప్రధాని మోడీ. తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదని, దాన్ని స్వయంగా అనుభవ
Read Moreకశ్మీర్: భారత్ చర్యలకు ఈయూ బృందం మద్దతు
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులను చూస్తామంటూ పర్యటనకు వెళ్లిన ఈయూ ఎంపీల బృందం భారత్ కు మద్దతుగా నిలిచింది. లోయలో శాంతి నెలకొల
Read Moreసుజీత్ క్షేమంగా రావాలంటూ మోడీ ప్రార్థన
తమిళనాడు తిరుచ్చి జిల్లాలో బోర్ బావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు ప్రధాని నరేంద్ర మోడీ. బాలుడి పరిస్థితిపై
Read Moreఅయోధ్యపై తీర్పు దేశమంతా గర్వపడేలా వస్తుంది: మోడీ
దీపావళి పండగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ఇవాళ(ఆదివారం) ఉదయం జాతిని ఉద్దేశించి, ఆల్ ఇ
Read MoreBSNLని మూసేయట్లేదు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లను మూసేస్తున్నారంటూ వచ్చిన వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఆ వార్తలు పూర్తిగా
Read Moreరైతులకు మోడీ దీపావళి కానుక: రబీ పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దీపావళి ముందు మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి మం
Read More












