modi

పాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య  42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్ర

Read More

రాజ్యాంగాన్ని హత్య చేశారు.. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పేరెత్తకుండానే మన్ కీ బాత్లో మోదీ

న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నరు ప్రజలు శక్తిమంతులు కావడంతో మంచి రోజులు వచ్చాయి ట్రకోమా రహిత దేశంగా ఇండియా ఆరోగ్య కార్యకర్తలు, జల

Read More

మాకు మెట్రో ఇవ్వరా.? ఏం పాపం చేశాం..ఎందుకీ వివక్ష : సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణపై  కేంద్రానికి ఎందుకీ ఈ వివక్ష అని  ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.   చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో,మూ

Read More

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం

కాంగ్రెస్​ఎమర్జెన్సీకి నేటికి 50 ఏండ్లు పూర్తి: ప్రధాని మోదీ ఈ రోజు  సంవిధాన్‌‌‌‌‌‌‌‌ హత్యా దివస్&zw

Read More

మా దేశం నుంచే ఖలిస్తానీల కుట్రలు.. కెనడా సంచలన ప్రకటన

టొరాంటో: ఖలిస్తాన్ ఉగ్రవాదంపై కెనడా  సంచలన ప్రకటన చేసింది. తమ నేల నుంచే ఖలిస్తానీ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఈ మేరకు

Read More

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇంగ్లీష్  మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దేశభాషలే మన  

Read More

వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్.. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోం : బండి సంజయ్

దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నం: బండి సంజయ్ హర్యానాలోని మానేసర్‌‌‌‌‌‌‌&z

Read More

చంద్రబాబు.. కేంద్రంలో పలుకుబడి ఉందనుకోవద్దు..బనకచర్ల ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు.  కేంద్రంలో పలుకుబడి ఉంది కదా అని.. అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందనుకోవద్దన్

Read More

రేపు(జూన్ 19) సీఎం, నేను ఢిల్లీ వెళ్తం.. బనకచర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతాం

చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ  బనకచర్ల ప్రాజెక్ట్ చేపడుతోందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో పవర్ పాయింట

Read More

ఖనిజ సంపదను.. అంబానీ,అదానీలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్

అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్ షా .. నక్సలైట్ రహిత దేశంగా  చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు ఆర్ నారాయణ మూర్తి. హైదరా

Read More

మోదీ 11 ఏండ్ల పాలన.. 5 ట్రిలియన్ డాలర్ల కల కోసం పునాది.. వికసిత్ భారత్ దిశగా అడుగులు

21వ శతాబ్దాన్ని చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయిన 2014 సంవత్సరం నుంచి  ఒక ప్రకాశవంతమైన అధ్యాయం భారతదే

Read More

Big Breaking: AP DSC పరీక్షలు వాయిదా. .. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్​ లో ఈ నెల 20,21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.జులై 1,2 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని డీఎస్సీ కన్వీనర్​ఎంవీ కృష్ణా

Read More

మావోయిస్టులు ఉగ్రవాదుల కంటే ప్రమాదమా.?: ఎమ్మెల్యే కూనంనేని

దోషులుగా చేయడం సరికాదు  కేసీఆర్​కు ఏం తెలియదని చెప్పడం ఏంటీ?   ఎమ్మెల్యే  కూనంనేని హైదరాబాద్​:  మావోయిస్టులను ఉగ్

Read More