modi
కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్రం కలిసి పని
Read Moreపాతబస్తీ అగ్ని ప్రమాదం..మృతులు వీళ్లే..
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మే 18న తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ప్రమాదం జరిగిన కాసేపటికే 
Read Moreవాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు
యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాల
Read Moreవాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద
పహల్గామ్ ఘటన( ఏప్రిల్ 22) మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద .హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆమె.. మతం
Read Moreకాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీ కోసం చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మాజీ కేంద్రం మంత్రి పీ చిదంబరం అన్నారు. 2029
Read Moreపాకిస్తాన్, ఇండియా డిన్నర్ చేయాలి..సీజ్ఫైర్ అమలు చేయించి శాంతిని స్థాపించా: ట్రంప్
న్యూక్లియర్ మిసైల్స్తో యుద్ధాలు వద్దని చెప్పిన ఇద్దరు ప్రధానులను డిన్నర్కు పిలుస్తానన్న అమెరికా అధ్యక్షుడు న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర : మంత్రి సీతక్క
మనుధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు యత్నం ఆదివాసీ ఏరియాల్లో రోడ్లు, ఇండ్ల స్థలాలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వట్లేదని ఫైర్ ఆదివాసీలు రాజకీయాల్ల
Read Moreసరస్వతీ పుష్కరాలు తెలంగాణ కుంభమేళా..మోదీ, అమిత్ షాను ఆహ్వానిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో గురువారం నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామన
Read Moreసరస్వతి పుష్కరాలకు మోదీ, అమిత్ షాను ఆహ్వానిస్తాం : ఎంపీ వంశీకృష్ణ
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతీ పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా
Read Moreసైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ
పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ
Read Moreమా అమ్మ దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేది: జగ్గారెడ్డి
దివంగత ఇందిరాగాంధీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. తమ ఇంట్లో దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి అమ్మ పూజించేదన్నార
Read Moreపాక్ వెనుక చైనా.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం
పాక్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాక్, చైనీస్ డిఫెన్స్ సిస్టం ఫెయిల్ అయ
Read Moreపాక్ ఒక్క తూటా వేస్తే.. మీరు మిస్సైల్తో బదులివ్వండి.. త్రివిధ దళాలతో మోదీ
పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ పవర్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి DGMOలతో సమావేశం అయ్యారు మోదీ. ఈ సంద
Read More












