modi

మోదీకి బీ టీమ్ రేవంత్: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : మోదీకి బీ టీమ్ గా రేవంత్ రెడ్డి ఉన్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మోదీ వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్

Read More

Kavitha: హైదరాబాద్కు చేరుకున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వ

Read More

పాక్​ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్ జర్నీ

ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విమానం అనుకోకుండా పాకిస్తాన్ గగనతలం గుండా 46 నిమిషాలపాటు  ప్రయాణం చేసింది. పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భా

Read More

రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నరు : సీపీఐ నారాయణ

ప్రైవేటు నిర్మాణాలను ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారని.. ఆయన

Read More

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

 ముగిసిన మోదీ పోలెండ్, ఉక్రెయిన్ టూర్ న్యూఢిల్లీ: పోలెండ్, ఉక్రెయిన్‌‌ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇం

Read More

సంతోషంగా వస్తా....మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన

ఇండియా రావాలన్న మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన న్యూఢిల్లీ: ఇండియాకు రావాలని ఉక్రెయిన్  ప్రెసిడెంట్  వోలోదిమిర్  జెలెన్ స్కీని

Read More

హర్యానా పీఠం ఎవరిదో మరి.!

రెండు పార్టీలు, రెండు నినాదాలు, రెండంశాలు.. ఒక రాష్ట్రం! ఇదీ, దాదాపు నెల రోజుల వ్యవధిలో  ఎన్నికలు ఎదుర్కోబోతున్న హర్యానా రాష్ట్రంలో రాజకీయ పరిస్థ

Read More

ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీ

 ప్రధాని మోదీ ఉక్రెయిన్  చేరుకున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆగస్టు 23న ఉదయం 7.30 గంటలకు ఉక్రెయిన్  చేరుకున్నారు మోదీ. అక్కడ  మ

Read More

ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్తత.. స్పీకర్ పోడియం ఎక్కిన ఎమ్మెల్యేలు

 ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొవ్ర గొడవ జరిగింది. గంజాం జిల్లాలో లిక్క

Read More

గుజరాత్ దుష్టచతుష్టయం దేశాన్ని పట్టి పీడిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ ఈ నలుగురి దుష్ట్ చతుష్టయం .. దేశాన్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోడీ ప్రజల సొమ్మును షేర్ మార్కె

Read More

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతం..ఎవరైనా అడ్డుకుంటే వీపులు పగుల్తయ్: సీఎం రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ లో  రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్న

Read More

దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారు.. జేపీసీతో విచారణ జరిపించాలి

దేశ సంపదను మోదీ అదానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు నిర్వహించిన ఆందో

Read More

బీజేపీ.. ఈడీతో వ్యాపారవేత్తలపై దౌర్జన్యం చేస్తోంది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బీజేపీ ఈడీతో వ్యాపార వేత్తలపై  దౌర్జన్యం చేయిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెబీ అక్రమాలపై హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో

Read More