modi

మోదీ నియంతలా మారారు.. ఖర్గే తీవ్ర స్థాయి విమర్శలు

ప్రధాని మోదీ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ నియంత‌లా మారారని, ఆయ‌న మ‌ళ్లీ గెలిస్తే

Read More

కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది: మమత బెనర్జీ

ప్రజలు స్కీములు పొందకుండా అడ్డుకుంటున్నది: మమత సురి(పశ్చిమ్​బెంగాల్​): బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆధార్ కార్డును ‘‘

Read More

ఈ 100 రోజులు చాలా కీలకం..కార్యకర్త ప్రతీ కొత్త ఓటరును కలవాలి: మోదీ

రానున్న 100 రోజులు తమకు చాలా కీలకమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ  కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడ

Read More

బీఆర్ఎస్ కుంగిపోతున్న నావ: బూర నర్సయ్య గౌడ్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ కుంగిపోతున్న నావ అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. లోక్‌సభలో తమ పార్టీని కాపాడుకునేందుకు బీ

Read More

ప్రధాని మోదీవి నియంతృత్వ పోకడలు : భూపాల్

షాద్ నగర్,వెలుగు: ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, నియంతృత్వ పోకడలు పోతున్నారని  స

Read More

అంబానీ, అదానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల మేలు కోసమే మోదీ పనిచేస్తున్నరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు ఆరోపించార

Read More

అసమతుల్యతను మోదీ అధిగమించాలి : పెంటపాటి పుల్లారావు

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదనే వాదన చాలా కాలంగా ఉన్నదే. ఈ మధ్య దక్షిణ భారతదేశాన్ని కోరుతూ  గొంతు వినబడటం వెనకాల బీజేపీని ఇరుకున పెట్

Read More

మరోసారి విశ్వాస పరీక్షకు సిద్దమైన కేజ్రీవాల్.. కారణం ఇదే

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 17న అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ

Read More

దూసుకెళ్లటమే : ఇండియా బుల్లెట్ రైలు ఇలా ఉంటుంది

భారత్ లో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా ? అని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య  నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు  ప్

Read More

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

న్యూఢిల్లీ, వెలుగు/ పట్నా:  కొత్త హామీల కంటే ముందు, పాత హామీల లెక్క తేల్చాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీ  దేశంలో మోసపూ

Read More

మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు తీర్పును సమర్థిస్తున్నాం

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్​ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఇది నోట్లపై ఓట్ల శక్తిని బలోపేతం చేస్తుందని

Read More

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం: బీజేపీ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు చేసిన కామెంట్లను బీజేపీ సమర్థించింది. ఎన్నికల నిధుల్లో పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష

Read More

ఇండియా, ఖతార్ బంధం బలోపేతం మరిన్ని రంగాల్లో సహకారం: మోదీ

దోహా: ఇండియా, ఖతార్ మధ్య బంధం మరింత బలోపేతమవుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. మరిన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయని చెప్ప

Read More