modi
దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పి కొట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మన దగ్గర పన్నులు వసూలు చేస్తూ ఉత్తర
Read Moreగోదావరి ఖనిలో అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలన
Read Moreపినరయి విజయన్ కు.. మోదీ గాడ్ ఫాదర్ : సీఎం రేవంత్
కేరళ సీఎం పినరయి విజయన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 7న కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవలం, మావేలికర నియోజకవర్గాల్లో రోడ్ షో న
Read Moreమోదీజీ.. అమెరికాతో మాట్లాడి యుద్ధం ఆపండి.. గ్యాస్ కొరత వల్ల పండ్లు తినాల్సి వస్తుంది: సీపీఐ నారాయణ
దేశంలో గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సామాన్యుడు పడుతున్న కష్టాలపై ప్రధాని మోదీ తీరును ఆయ
Read Moreరాజ్యసభలో అమరావతి బిల్లు: కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం
రాజ్యసభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధతపై 2026 ఏప్రిల్ 02న చర్చజరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు
Read Moreసీఆర్ పాటిల్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్, బీజేపీ ఫెవికల్ బంధం మరోసారి బయటపడ్డది: హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (మార్చి30న లోక్ సభలో) చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సీఆర్
Read Moreసాకారం దిశగా సూర్యాపేట రైలు! రూ. 5,330 కోట్లతో డోర్నకల్ టు గద్వాల కొత్త లైన్!
రెండు ప్రధాన రైల్వే మార్గాలను అనుసంధానిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ 296 కిలోమీటర్ల మేర ఫైనల్ లొకేషన్ సర్వే ప
Read Moreమోదీ- ట్రంప్ ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్..! పుకార్లను కొట్టిపారేసిన కేంద్రం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణపై పెద్ద చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ, ట్రం
Read Moreబ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలి..అన్ని రాష్ట్రాలకు పీఎం సూచన
పెట్రోల్, డీజిల్&zwnj
Read Moreపదేండ్లు వసూలు చేసిన ట్యాక్స్ ఏం చేసిన్రు?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ వంశీకృష్ణ
20 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లు ఎవరి ప్రయోజనాలకు వినియోగించారు: ఎంపీ వంశీకృష్ణ ప్రశ్న పెట్రోల్, డీజీల్పై సుంకం తగ్గింపు..
Read Moreడేటింగ్ మాతో.. వెడ్డింగ్ మోదీతో! మాజీ ప్రధాని దేవెగౌడపై ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మాజీ ప్రధాని, జేడీఎస్నేత హెచ్డీ దేవెగౌడపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో
Read Moreతెలంగాణ నీటి హక్కుల్ని ఏపీ కాలరాస్తుంది: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 775 టీఎంసీల నీళ్లు గోదావరిలో తీసుకోవాలని ఏపీ కుట్రపన్నుతోందని విమర్శించారు. తెలంగా
Read Moreప్యానిక్ క్రియేట్ చేయడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నరు: ఎంపీ వంశీకృష్ణ
మోదీ పాలనలో దేశంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంపై ఇవాళ పార్లమెంట్ ముందు
Read More












