modi

అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు

ప్రస్తుత లోక్​సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్నిక

Read More

కాంగ్రెస్ చార్జిషీట్​లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రిలీజ్ చేసిన చార్జిషీట్ లో చార్జీ లేదు, షీట్ లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తమది ఆర్ఎస్ఎస్

Read More

మోదీ వంద మంది హిట్లర్లతో సమానం

 ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో వక్తలు హనుమకొండ, వెలుగు : ఆధిపత్య కులాల సంపదకు మతాన్ని జోడించి ప్రజలను అణచివేస్తున్న ప్రధాని మోదీ వంద మంద

Read More

బీజేపీ అంటే బ్రిటీష్​ జనతా పార్టీ: సీఎం రేవంత్

డెబ్బయ్యేండ్లుగాఅమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రచేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ వాళ్లు నమో అంటున్నార

Read More

కాంగ్రెస్, ప్రజలకు మధ్య గోడలా నిలబడ్త: మోదీ

మోరేనా/ఆగ్రా:ప్రజల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కుట్రను తిప్పికొడ్తానని, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ

Read More

పోలింగ్​కు 18 రోజులే టైమ్​... పార్టీల ప్రచార జోరు

    50 బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనేలా రేవంత్ ప్లాన్​     మోదీ, అమిత్​ షా, ఇతర జాతీయ నేతలతో బీజేపీ క్యాంపెయిన్​

Read More

రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దుకు ప్రధాని మోదీ కుట్రచేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పదేండ్ల బీజేపీ పాలనపై గాంధీ భవన్ లో ప్రజాచార్జ్ షీట్ రిలీజ్ చేశారు

Read More

మోదీ పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు

ఇవాళ  పీసీసీ ఆధ్వర్యంలో  గాంధీ భవన్ లో బీజేపీపై కాంగ్రెస్ చార్జ్​షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట

Read More

ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరు.. అసలు సమస్యలపై మోదీ మాట్లడ్తలేరు: ప్రియాంక గాంధీ

తిరువనంతపురం :  ప్రధాని నరేంద్ర మోదీ దేశం లోని అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆ

Read More

ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే

తిరువనంతపురం/కలబుర్గి :  ప్రధాని మోదీ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. తొలిదశ లోక్​సభ ఎన

Read More

వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా

న్యూఢిల్లీ : వారసత్వ పన్ను విధానంపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని ఇండియన్​ ఓవర్సీస్​ కాంగ్రెస్​ చైర్మన్​ శ్యాం పిట్రోడా అన్నారు. కాంగ్రెస్​ &nb

Read More

అగ్గిపెట్టె నుంచి అగర్‍బత్తి దాకా మోదీ జీఎస్టీ వేసిండు : సీఎం రేవంత్ రెడ్డి

 దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక పెట్రోల్‍, డీజిల్, గ్యాస్‍ అన్ని రేట్లు పెంచారని.. అగ్గిపెట్టె, సబ్బుబిల్లతో మొదలు చివరికి అగర్‍బత్

Read More

ఆ ఏడు నియోజకవర్గాల్లో..కాంగ్రెస్ అగ్ర నేతలతో ప్రచారం

    మహబూబ్ నగర్, భువనగిరి, మల్కాజ్​గిరి, చేవెళ్ల, నిజామాబాద్, సికింద్రాబాద్, మెదక్ సెగ్మెంట్లపై ఫోకస్ హైదరాబాద్, వెలుగు :  

Read More