modi

రాహుల్ సంచలన ఆరోపణలు.. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌తో ఓట్లు డిలీట్‌‌‌‌

మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బిహార్‌‌‌‌‌‌‌‌లోనూ ఓట్లు చోరీ చేసిన్రు  ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నల్లో జరుగ

Read More

మోదీ తాత.. మా రోడ్లెప్పుడు బాగు చేస్తరు? ..ప్రధానికి బెంగళూరు చిన్నారుల లేఖ

బెంగళూరు : ‘మోదీ తాత, సిద్ధరామయ్య తాత.. మన రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? గుంతలు పడి, రాళ్లు తేలి, బురదనే ఉన్నది. మా డాడీ, మమ్మీ ప్రభుత్వానికి ట్యాక

Read More

2047 నాటికి భారత ముఖచిత్రం మార్చే.. గేమ్ ఛేంజర్ లో తెలంగాణ కీ రోల్

తెలంగాణ రైజింగ్ 2047 రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్

Read More

ఆర్జేడీ, కాంగ్రెస్‌‌తో బిహార్‌‌‌‌కు తీరని నష్టం.. అభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు: మోదీ

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తరు ఇప్పటివరకూ 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడి బిహార్‌‌‌‌ల

Read More

తీరనున్న యూరియా కష్టాలు.. ఈ వారంలో రాష్ట్రానికి 80 వేల టన్నుల యూరియా

  యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలిస్తున్నది: మంత్రి తుమ్మల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఉత్తర్వులు మరో 5 ఓడల నుంచి తెలంగాణకు కేటా

Read More

వైద్యసేవలపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేరేనా!

2017-–18  నుంచి అమలుచేస్తున్న  వస్తు సేవల పన్ను (జీఎస్టీ)  పేద, మధ్య తరగతి  ప్రజలను దోపిడీ చేసిందని ఆందోళనపడుతున్న దశలో &nbs

Read More

ప్రజాస్వామ్య విప్లవానికి కుల దళారీల అడ్డు

‘ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం’ అని అబ్రహం లింకన్ నిర్వచించారు. ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగ

Read More

బీజేపీ పాలకులారా సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు క

Read More

ఇవాళ (సెప్టెంబర్ 13) మణిపూర్కు మోదీ.. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటన

రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అల్లర్ల బాధితులకు పరామర్శ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు న్య

Read More

కాళేశ్వరంపై సీబీఐ నో రెస్పాన్స్.. 12 రోజులు గడిచినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం

ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో, నోటిఫికేషన్ జారీ​..  అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు ​కూడా అ

Read More

కేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి

యూరియా కొరత కేంద్ర సమస్య అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఉత్కుర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి

Read More

PM Modi..అల్లర్ల తర్వాత..తొలిసారి మణిపూర్కు ప్రధాని మోదీ..గిప్పుడొచ్చి ఏం చేస్తారంటున్న ప్రతిపక్షాలు

2023 మేలో అల్లర్లు చెలరేగిన  రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి శనివారం( సెప్టెంబర్13) మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మణిపూర్

Read More

మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‎ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. సీపీ రాధాకృ

Read More