
modi
వర్షంలో సీఎం మూడు కిలోమీటర్ల ర్యాలీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై దీదీ లాంగ్ మార్చ్..
ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కనుసైగ చేస్తే అధికార యంత్రాంగం మోకరిల్లుతుంది. అయినప్పటికీ సాధారణ పౌరుల వలె.. మూడు కిలోమీటర్లు నడిచింది. ఒక వైపు వర్
Read Moreక్రీడా అభివృద్ధికి నిధులివ్వండి..కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. జులై 7న ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ
Read Moreట్రంప్ సుంకాలపై మోదీ తలొగ్గుతరు.. నా మాట రాసిపెట్టుకోండి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ఆలస్యం చేస్తున్న భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్
Read Moreప్రపంచానికి ఇండియా ఒక పిల్లర్:ప్రధాని మోదీ
భారత అభివృద్ధి వరల్డ్ డెవలప్మెంట్కు ఉత్ర్పేరకంలా పన
Read Moreరష్యా నుంచి ఆయిల్ కొంటే 500 శాతం టారిఫ్ వేస్తాం
ఇండియా, చైనా టార్గెట్గా ట్రంప్ నిర్ణయం బిల్లును సెనేట్లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం ఇం
Read Moreపొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి
Read Moreపాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్ర
Read Moreరాజ్యాంగాన్ని హత్య చేశారు.. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పేరెత్తకుండానే మన్ కీ బాత్లో మోదీ
న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నరు ప్రజలు శక్తిమంతులు కావడంతో మంచి రోజులు వచ్చాయి ట్రకోమా రహిత దేశంగా ఇండియా ఆరోగ్య కార్యకర్తలు, జల
Read Moreమాకు మెట్రో ఇవ్వరా.? ఏం పాపం చేశాం..ఎందుకీ వివక్ష : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణపై కేంద్రానికి ఎందుకీ ఈ వివక్ష అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో,మూ
Read Moreదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం
కాంగ్రెస్ఎమర్జెన్సీకి నేటికి 50 ఏండ్లు పూర్తి: ప్రధాని మోదీ ఈ రోజు సంవిధాన్ హత్యా దివస్&zw
Read Moreమా దేశం నుంచే ఖలిస్తానీల కుట్రలు.. కెనడా సంచలన ప్రకటన
టొరాంటో: ఖలిస్తాన్ ఉగ్రవాదంపై కెనడా సంచలన ప్రకటన చేసింది. తమ నేల నుంచే ఖలిస్తానీ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఈ మేరకు
Read Moreఅమిత్ షా సంచలన వ్యాఖ్యలు..ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దేశభాషలే మన  
Read More