modi

కేంద్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది: జానారెడ్డి

కేంద్రం రాహుల్ గాంధీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు.  రాహుల్ ఎంపీ సభ్యత్వం  రద్దు చేయడాన్ని ఖండి

Read More

కేసీఆర్ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించొద్దు?: బండి సంజయ్

మంత్రి కేటీఆర్ ,బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో బీజేపీ ఎందుకుండాలని ప్రశ్నించిన కేటీఆర్ కు బండి సం

Read More

KTR vs BANDI SANJAY : మంత్రి కేటీఆర్, బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి క

Read More

నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన ఆశా కునో నేషనల్ పార్క్‌లో 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద

Read More

అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి : రేవంత్ రెడ్డి

అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్

Read More

ప్రజలు కష్టపడుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలే : మోడీ

వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది: మోడీ తల్లులు, అక్కచెళ్లెళ్లు, బిడ్డల ఆశీర్వాదమే నాకు రక్ష అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని కామెంట

Read More

హస్తినలో విచారణ.. హైదరాబాద్​లో పోస్టర్లు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ త

Read More

మహిళా బిల్లుతో ఎవరికీ నష్టం లేదు: ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదని.. పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీజేపీ చిత్తశుద్ధిని నెరవేర్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. సీ

Read More

తలసరి ఆదాయం రెట్టింపైంది

2022-23 లో రూ. 1.72 లక్షలు 2014-15 లో రూ. 86,647 వెల్లడించిన ఎన్​ఎస్​ఓ డేటా వెలుగు బిజినెస్​ డెస్క్ ​: మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంల

Read More

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్ ఆగ్రహం

సుప్రీం కోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహల్ ​గాంధీ, ఇతర కాంగ్రెస్​ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్రశ్నించా

Read More

తెలంగాణకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణకు ప్రధాని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 400 కోట్లతో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో పౌరవిమానయాన పరిశోధన కేంద్రం(CARO) ఏర్పాటు చేయనున్నట

Read More

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్  ఎల్‌పీజీ సిలిండర్‌ ధరపై  రూ. 50, 19 కేజీ కమర్షియల్ ఎల్‌

Read More