modi
గుజరాత్లో కింగ్ మేకర్లు పాటీదార్లే
గుజరాత్లో కింగ్ మేకర్లు పాటీదార్లే మొత్తం ఓటర్లలో18 శాతం వీళ్లే అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాటిదార్ల ఓట్లే కీల
Read Moreగుజరాత్ ఫస్ట్ ఫేజ్: 60 శాతానికి పైగా పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫస్ట్ పేస్ పోలింగ్ లో 19 జిల్లాల్లో 89స్థానాలకు ఓటింగ్ జరిగింది. యువ ఓటర్లు భారీగా తరల
Read Moreబీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి: ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలో రావు పద్మ
Read Moreఈ కోర్ట్స్ ప్రాజెక్టు ప్రారంభించిన మోడీ
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్టును ప్రారంభించ
Read Moreజోరందుకున్న ప్రచారం... ఒకేరోజు మోడీ, రాహుల్, కేజ్రీవాల్ సభలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోడీ వరుసగా విజయ సంకల్ప సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. కేంద్ర హోం మంత్రి
Read Moreగుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పిలుపు
అన్ని పోలింగ్ బూత్లలో బీజేపీని గెలిపించాలి నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్ధలు కొట్టాలని
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
జనగామ అర్బన్, వెలుగు: దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో పారదర్శక పాలన సాగుతోందని కేంద్ర కోల్, మైనింగ్ శాఖ మంత్రి ప్రహ్లాద్జోషి అన్నారు. గురువారం జనగామ ప
Read Moreమోడీ యాత్రతో ప్రత్యామ్నాయం బలపడేనా ..? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి మన ముఖ్యమంత్రికి తీరిక లేదు. పైగా తనకే ఆహ్వానం అందలేదంటూ బ్లేమ్గెమ్ ఆట మొదలు పెట్టారు. ఆహ్వ
Read Moreమోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నార
Read Moreప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి
ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు. సీఎం వైఖరి తె
Read Moreకేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించాలి : గంగుల
దేశం మొత్తంలో పండించిన ప్రతీ గింజను కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమ
Read Moreగవర్నర్లు రాజకీయాలు చేయొద్దు: ఎర్రబెల్లి
హైదరాబాద్, వెలుగు: మోడీ ప్రధానిగా ఎనిమిదేండ్లలో తెలంగాణకు చేసిందేమీలేదని, విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని మంత్రి ఎర్రబెల్లి దయా
Read More












