modi

బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలే..

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగం

Read More

కేసీఆర్​ అంటే 'కాళేశ్వరం' చంద్రశేఖరరావు: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్​ హయాంలో సాగునీరూ రాలే.. దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు

Read More

ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం.. అభివృద్ధి పథంలో భారత్​

గడిచిన మూడు సంవత్సరాల నుండి ఊహాన్ (కోవిడ్-19) వైరస్,  రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్​ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్, ఇతర నిత్యావసర ధరల ద్

Read More

సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేయడం వల్లే ప్రమాదం : అశ్విని వైష్ణవ్

ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని.. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం

Read More

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ

ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.  దీని గురించి ప్రాథమిక రిపోర్టును కేంద్రమంత్

Read More

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్

తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము,  ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.   కొత్త ఆవిష్కరణ

Read More

తెలంగాణలో రౌడీలా రాజ్యం నడుస్తుంది: రాకేష్ రెడ్డి

తెలంగాణాలో రౌడీలా రాజ్యం నడుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. జూన్ 1వ తేదీ గురువారం ఆయన తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరు

Read More

మోడీని దేవుడి పక్కన కూర్చోబెడితే.. ఆ దేవుడికే పాఠాలు చెప్తడు: రాహుల్

ప్రధాని మోడీ, బీజేపీపై అమెరికాలో  రాహుల్ గాంధీ తీవ్ర  విమర్శలు చేశారు.  మోడీని దేవుడి పక్కన కూర్చోబెడితే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దే

Read More

కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత బీజేపీపై అంచనాలు మారుతున్నాయా?

తెలంగాణలో బీజేపీ క్షీణిస్తున్నదని, ఎదగడం లేదని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గెలుపు ఓటమిలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు విషయాలను సూచిస్తాయి. తాను గ

Read More

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. 2014లో బలహీనమైన దేశాల జాబితాలో భారత్ ఉండేదని…

Read More

111 జీవో రద్దుతో  హైదరాబాద్ కు ముప్పు : కిషన్ రెడ్డి

నీతి ఆయోగ్ కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   నీతి ఆయోగ్ కంటే కేసీఆర్ కు ముఖ్యమైన పనేముందని ప్రశ్నిం

Read More