
Mumbai
పబ్లిక్ టాయిలెట్లో ఉరేసుకున్న యువకుడు
సుమారు 25-30 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఉరేసుకున్న ఘటన ముంబైలోని గుండ్వాలిలో జరిగింది. అంధేరిలోని గుండ్వాలి గావ్ మసీదు ఎదురుగా
Read Moreదేశంలో 70 % కరోనా కేసులు.. హైదరాబాద్ సహా ఈ 10 సిటీల్లోనే
భారత్ లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ
Read Moreనిర్మల్ జిల్లాలో వలస కూలీలకు కరోనా
నిర్మల్ : గ్రీన్ జోన్ గా ప్రకటించిన నిర్మల్ జిల్లాలో తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూల
Read Moreమహారాష్ట్రలో 24 గంటల్లో 2250 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్క రోజులోనే 2,250 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం
Read Moreముంబై నుంచి మంచిర్యాలకు వచ్చిన ఏడుగురికి కరోనా
కరోనా వైరస్ మంచిర్యాల జిల్లా వాసులను కలవర పెడుతోంది. ఈ క్రమంలో ముంబై నుంచి జిల్లాలోని స్వస్థలాలకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ న
Read Moreమధ్యప్రదేశ్ బోర్డర్లో టెన్షన్
పోలీసులపై రాళ్లు రువ్విన వలస కూలీలు రాష్ట్రంలోకి రానివ్వడం లేదని ఆరోపణలు భోపాల్: మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ బోర్డర్లో టెన్షన్ నెలకొంది. తమను రాష్
Read Moreముంబైలో ఈ నెల 31 వరకు లాక్డౌన్
మహారాష్ట్ర మినిస్టర్ సుభాశ్ దేశాయ్ ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ను
Read Moreముంబై జైలులో 103 మందికి కరోనా
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. జైలులో వంటమనిషికి వైరస్ సోకడంతోనే మిగతా వారికి వ్
Read Moreముంబైలో మందు షాపులు బంద్
ఉత్తర్వులు జారీ చేసిన బీఎంసీ ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్
Read Moreముంబైలో మే 17 వరకు సెక్షన్ 144
కరోనాను అరికట్టేందుకు ముంబై ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించింది. వైద్య
Read Moreధారావి లో పెరుగుతున్న కరోనా కేసులు…ఆందోళన లో సర్కార్
ముంబై : ముంబై లోని స్లమ్ ఏరియా ధారావి లో కరోనా కలకలం రేపుతోంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంట్లలోనే కొత్తగా 94 కర
Read Moreశవంతో ఆరుగురు ప్రయాణం.. ముగ్గురికి సోకిన కరోనా..
గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ప్రయాణించిన ముగ్గురికి కరోనా సోకింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. మాండ్యాకు చెందిన 56 ఏళ్ల వ్య
Read Moreకరోనా బస్సు వచ్చేసింది.. ప్రత్యేకతలివే..
తొలి కరోనా టెస్టింగ్ బస్సును ఆవిష్కరించిన మహారాష్ట్ర ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ లను గుర్త
Read More