nagar kurnool district
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
నాగర్కర్నూల్, వెలుగు: గౌడ బిడ్డలకు ఆపదొస్తే తాను అండగా ఉంటానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం నాగర్ క
Read Moreదుందుభిపై పూర్తిగా ధ్వంసమైన కాజ్వే
బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ 10 గ్రామాలకు రాకపోకలు బంద్ నిత్యం ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రపోజల్స్ పంపినా పట్టించుకోని సర్కారు ఉప్
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు
నాగర్ కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది. కరెంట్ బిల్లులకు సంబంధించిన చెక్కులను సకాలంలో చెల్లించనందుకు 36 మంది పంచాయతీ కార్యదర
Read Moreపాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందారు. భారీ వర్షానికి మిద్దె నాని నిద్రిస్తున్న భద్రయ్య, వెంకటమ్మపై పడడంతో అక్కడ
Read Moreఅమర జవాన్ కుటుంబాన్ని పట్టించుకోని రాష్ట్ర సర్కార్
మాటలే.. సాయం చేయలే! పదేండ్లుగా అమర జవాన్ యాదఈయ్య కుటుంబం ఎదురుచూపులు నాగర్ కర్నూల్, వెలుగు: ఆర్మీలో పనిచేస్తూ తీవ్రవాదుల దాడిలో
Read Moreకేసీఆర్ హయాంలో రాష్ట్రంలో దరిద్రపు పాలన
తెలంగాణలో సర్కార్ బడులకంటే బెల్టు షాపులే ఎక్కువ కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ కొల్లాపూర్(నాగర్కర్నూల్), వెలుగు : రాష్ట్రంలో దరి
Read Moreచేపలు పట్టే అంశంపై మత్స్యకారులు, గ్రామస్తుల మధ్య గొడవ
అచ్చంపేట, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొత్తపల్లి( గణేశ్ పూర్) లో మంగళవారం సర్పంచ్, పంచాయత
Read More147 ఎకరాల అటవీ భూమి కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం
పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్),వెలుగు: అసలే అధికార పార్టీ నాయకులు..అందులోనూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు.. ఇంకేముంది పెద్దకొత్తపల్లి మండలం మారెడు
Read Moreజాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల తాకిడి
అమ్రాబాద్: నల్లమలలోని దట్టమైన అడవిలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నెల 15న ప్రారంభమైన జాతర... నిన్నటితో ముగిసింది. నిన్న ఆ
Read Moreఅణగారిన ప్రజలు అధికారం చేపడితేనే మంచిరోజులు
డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ నాగర్ కర్నూలు జిల్లా: అణగారిన ప్రజలు అధికారం చేపడితేనే మంచి రోజులు వస్తాయని, తరతరాలు బాగుపడాతయన్నారు డీ
Read Moreకోర్టు ముందే న్యాయవాదిపై దాడి.. లాయర్ల ఆందోళన
కోర్టు ముందే లాయర్ పై దాడి కేసు ఫైల్ చేయడానికి వస్తుండగా లాయర్ దాడి నాగర్ కర్నూల్ జిల్లా : కోర్టు సమీపంలోనే లాయర్ పై దాడి చేసిన సంఘటన శుక్రవ
Read Moreధరణి రిజిస్ట్రేషన్ కోసం 12వేలు లంచం డిమాండ్
లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకీ దొరికిన కొల్లాపూర్ తాహశీల్దార్, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ నాగర్ కర్నూల్: ధరణి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చ
Read Moreశ్రీశైలం పాతాళగంగలో దూకి వ్యక్తి ఆత్మహత్య
మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపూడి సాంబశివరావు(48)గా గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట పోలీసులు
Read More