National

హర్యానా అల్లర్లతో ఢిల్లీలో హైఅలర్ట్

హర్యానా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు నూహ్ నుంచి గురుగ్రామ్ వరకు విస్తరించాయి. దేశ రాజధాన

Read More

ఆగస్టు 7న శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవే..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ F సిరీస్‌లో తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో

Read More

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర మంగళవారం రూ.55,250 ఉండగా రూ.150 పెరిగి రూ. 55,400కి చేరింది. ఇక 100 గ

Read More

నేడు ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ

ఆర్టికల్ 370 రద్దును సవాల్  చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్

Read More

ఆంగ్సాన్ సూకీకి శిక్ష తగ్గింపు

బ్యాంకాక్: మయన్మార్ నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీకి ఆరేండ్ల శిక్ష తగ్గనుంది. బౌద్ధ పండగ సందర్భంగా మయన్మార్ మిలటరీ సర్కార్ 7 వేల మందికి పైగా

Read More

బ్రిటన్ వర్సిటీలపై కోర్టుకెక్కిన స్టూడెంట్లు

న్యూఢిల్లీ:  బ్రిటన్ యూనివర్సిటీలపై స్టూడెంట్లు కోర్టుకెక్కారు. కరోనా టైమ్ లో మేనేజ్ మెంట్లు కాంట్రాక్టులను ఉల్లంఘించినందుకు పరిహారం ఇప్పించాలని

Read More

ఆగష్టు 8న అవిశ్వాసంపై చర్చ

లోక్ సభలో మూడు రోజులు సాగనున్న డిస్కషన్   10వ తేదీన రిప్లై ఇవ్వనున్న ప్రధాని నరేంద్రే మోదీ న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు

Read More

మణిపూర్​ ఘటనపై రాష్ట్రపతిని కలుస్తాం: ఇండియా కూటమి

న్యూఢిల్లీ: మణిపూర్‌‌‌‌ విషయంలో  కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు  ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా  రాష్

Read More

పాలసీలు, ప్రజల హార్డ్‌‌‌‌ వర్క్‌‌‌‌పై నమ్మకం పెరిగింది: మోదీ

పుణెలో లోక్‌‌‌‌ మాన్య తిలక్ అవార్డును అందుకున్న మోదీ బహుమతిగా వచ్చిన రూ.లక్ష.. నమామి గంగేకు విరాళం పుణె/ముంబై: ప్రభుత్వ

Read More

మహారాష్ట్రలో భారీ క్రేన్ కూలి 20 మంది దుర్మరణం

సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పనుల్లో ప్రమాదం  35 మీటర్ల పైనుంచి పడిన క్రేన్ రాష్ట్రపతి, ప్రధాని, సీఎం షిండే దిగ్ర్భాంతి  ముంబై: మహారాష్ట్రలో

Read More

మణిపూర్​లో లా అండ్ ఆర్డరే లేదు: సుప్రీంకోర్టు

పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఫైర్ మూడు నెలలుగా డీజీపీ ఏం చేస్తున్నారు? పూర్తి వివరాలతో  మా ముందు హాజరుకావాలి కేసులు దర్యాప్తు చేసే సామర్

Read More

హర్యానాలో హై అలర్ట్

గురుగ్రామ్​కు పాకిన అల్లర్లు ఐదుకు చేరిన మృతుల సంఖ్య నూహ్​తో పాటు పలు జిల్లాల్లో కర్ఫ్యూ హర్యానాలో అల్లర్లు కొనసాగు తున్నాయి. మంగళవారం గురుగ్రామ్​క

Read More

అమరవీరుల గౌరవార్థం మేరీ మిట్టి మేరా దేశ్..మన్ కీ బాత్లో ప్రధాని ప్రకటన

ప్రతి నెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ 103వ ఎపిసోడ్ లో కీలక ప్రకటన చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల స్మారకా

Read More