National

ఇకపై సీలింగ్ ఫ్యాన్లకు BIS మార్క్ తప్పనిసరి

ఎలక్ట్రిక్ వస్తువుల నాణ్యతపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.నాణ్యత లేని విదేశీ వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశీయ విద్యుత్

Read More

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి.. 48 గంటల్లో 60 మంది చనిపోయారు..

ఉత్తరభారతంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి.ఢిల్లీలోని యమునది నీటిమట్టాలు ప్రమాద కర స

Read More

వారానికి ఐదు రోజులే బ్యాంకులు : డిసెంబర్ నుంచి అమల్లోకి..?

బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  అపెక్స్ బాడీ ఇండియన్ బ్యాం

Read More

హిమాచల్ లో వర్ష బీభత్సం.. సిమ్లాలో కూలిన శివాలయం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం సిమ్లాలోని కొండచరియలు విరిగిపడటంతో ఓ ఆలయం కుప్పకూలిపోయింది. సమ్మర్ హిల్ ప్రాంతంలో &n

Read More

టెర్రరిస్టుల చుట్టాలు.. మ‌న‌ జాతీయ జెండా ఎగురేశారు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు జమ్మూ కాశ్మీర్ లో ఊహించని అరుదైన ఘటన చోటు చేసుకుంది. సోపోర్ లో హిజ్బుల్ ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగురవేశాడు.

Read More

హిమాచల్లో భారీవర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావ

Read More

కొండచరియలు విరిగిపడి.. ఉత్తరాఖండ్‌‌లో ఐదుగురు మృతి

కేదార్‌‌‌‌నాథ్‌‌కు వెళ్తుండగా ప్రమాదం డెహ్రాడూన్‌‌: ఉత్తరాఖండ్‌‌లో కొండ చరియలు విరిగిపడి ఐదు

Read More

లక్షద్వీప్‌‌లో స్కూల్ యూనిఫాంపై వివాదం

కవరట్టి: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌‌లో స్కూళ్లకు కొత్త యూనిఫామ్ అమలు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదంగా మారాయి. ప్రభుత్వ

Read More

కొత్త హరిత విప్లవం రావాలి: అమిత్ షా

గాంధీధామ్‌‌: ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మార్గాన్ని చూపాలంటే.. భారతదేశానికి కొత్త హరిత విప్లవం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Read More

నీట్‌‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: గవర్నర్ ఆర్.ఎన్.రవి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్- కమ్- ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్ చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర

Read More

ChatGPT తో నడిచిపోతున్న ఉద్యోగాలు.. డేటా లీక్ పై ఐటీ కంపెనీల ఆందోళన

ChatGPT వంటి OpenAI చాట్బాట్లను ఉపయోగిస్తే.. డేటా లీక్ అయ్యే ప్రమాదం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగులు వినియోగదా

Read More

ప్రతిపక్షాలు.. మణిపూర్ ప్రజలకు ద్రోహం చేశాయి : ప్రధాని మోదీ

పార్లమెంటులో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి..అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్పామన్నారు ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్

Read More

తెలంగాణలో డ్రగ్స్‌‌ కేసులు రెండింతలైనయ్‌‌: లోక్‌‌సభలో కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2020తో పోలిస్తే 2021లో డ్రగ్స్ కేసులు రెండింతలకు పైగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఏపీలోనూ భారీగా కేసులు పె

Read More